Breaking News

Daily Archives: April 3, 2024

చంద్రబాబు, పవన్‌లకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది

– వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టి ఏం సాధించారు – ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో వచ్చే పగటి వేశగాళ్లతో జాగ్రత్త – స్థానికంగా అందుబాటులో ఉండేవారినే గెలిపించాలి – సుజనా చౌదరి ధనరాజకీయాలు ఇక్కడ చెల్లవు – వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లకు వృద్ధులు, దివ్యాంగుల ఉసురు కచ్చితంగా తగులుతుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం జగనన్న ప్రభుత్వంపై …

Read More »

పెన్షన్‌దారులకు శుభవార్త!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు అన్ని జిల్లాల్లో 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్‌ పంపిణీ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అందరు పెన్షన్‌దారులకు సాఫీగా పెన్షన్‌ అందేలా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 14,994 గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో పెన్షన్‌ పంపిణీని ప్రారంభించి బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న,వృద్ధులు, …

Read More »

అందరిపై అల్లా ఆశీస్సులు వుండాలి… : కేశినేని శివ‌నాథ్

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : పండుగలు పరమత సహనానికి ప్రతీకలు.. ఇఫ్తార్ విందులు ఐక్యతకు నిదర్శనం. రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమశిక్షణ అల‌వ‌డుతుంది. భారతీయ సంస్కృతి లో పండుగలు, ఆచారల సంస్కృతి సంప్రదాయాలను చాటిచెబుతాయని జనసేన బిజెపి బలపరిచిన విజయవాడ పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్  చెప్పారు. బుధ‌వారం తిరువూరు పట్టణంలోని షాది ఖానా నందు ముస్లిం మైనార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేశినేని శివ‌నాథ్, తిరువూరు టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి కొలిక‌పూడి శ్రీనివాస‌రావు  …

Read More »

2024-25 ఆర్థిక సంవత్సరానికి అప్పులతో స్వాగతం పలికిన జగన్‌ సర్కార్‌- కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఆర్థిక సంవత్సరం తొలిరోజునే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్‌బిఐ నుండి రూ.4 వేల కోట్లు అప్పుచేసి, అప్పులతో నూతన ఆర్థిక సంవత్సరానికి స్వాగతం పలికిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నానాటికీ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేస్తోంది. ఎపీ ఆస్తులు, పలు కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, ఎపీ ఫైనాన్సియల్‌ సర్వీసులు, సివిల్‌ సప్లయిస్‌, లిక్కర్‌ తదితర బాండ్ల ద్వారా రుణాలు, …

Read More »

దేవీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్

-చంద్రబాబు దుర్బుద్ది, కుళ్లుబోతుతనంతో పెన్షన్స్ ఆపారు -పేదవారి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం – పెత్తందారుల ప్రభుత్వం టీడీపీది -సెంట్రల్ టీడీపీ అభ్యర్థి ఒక తాగుబోతు, రౌడీ, మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి -ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్దుడైన వెలంపల్లి 25వేల మెజారిటీతో గెలుస్తారు – ఎంపీ కేశినేని నాని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 30వ డివిజన్ దేవీనగర్ పరిధిలో కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే …

Read More »

ప్రశాంత, స్వేచ్ఛాయుత, హింసా రహిత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి

-ఎన్నికల్లో డబ్బు,మద్యం,ఇతర తాయిలాల ప్రభావాన్ని కట్టుదిట్టంగా నియంత్రించండి -ఫ్లైయింగ్ స్క్వాడ్,స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు తనిఖీల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు -పోలింగ్ కు 48 గంటలు ముందు ప్రలోభాల నియంత్రణపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలి -ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేలా పోలింగ్ కేంద్రాలుండాలి -ఏ పార్టీ అధికారంలో ఉన్నాఅన్నిపార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలివ్వాలి -జల,రోడ్డు,వాయు మార్గాల్లో నిఘూను మరింత కట్టుదిట్టం చేయండి -భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్నపార్లమెంట్,వివిధ …

Read More »

8 రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-27వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో…. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం -సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది…. -ఇంటింటికి మంచి చేశామని….ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 8 రోజుకు చేరుకుంది . 27వ వార్డు బేతవోలులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో, వీధి వీధినా ప్రజల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల …

Read More »

పాలిటెక్నిక్ విద్య కోసం వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరికీ శిక్షణ

-సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి -డిమాండ్ మేరకు 8వ తేదీ నుండి నూతన బ్యాచ్ ప్రారంభం -పాలిసెట్ ఎంట్రన్స్ దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం విధ్యార్ధులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా విద్యార్ధులకు ఇస్తున్న సమగ్ర శిక్షణకు మంచి స్పందన లభిస్తుందన్నారు. బుధవారం విజయవాడ, గుంటూరులోని ఎంబిటిఎస్ …

Read More »

13వ డివిజన్లో దేవినేని అవినాష్  కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవినేని అవినాష్  కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్, సిద్దార్థ నగర్ ప్రాంతాలలో సుధీర, 13వ డివిజన్ కృష్ణా నగర్,మెగా టౌన్ షిప్ ప్రాంతాలలో క్రాంతి గడప గడపాకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి  ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి,ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ కి,ఎమ్.పి కేశినేని శ్రీనివాస్ నాని కి ఓటు వెయ్యాలి అని అబ్యర్ధించారు. ఈ పర్యటనలో 8వ డివిజన్ ఇంచార్జ్ …

Read More »

రణధీర్ నగర్ 21డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రణధీర్ నగర్ 21డివిజన్ లో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ లు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. గడప గడపలో జగన్ ప్రభుత్వం కి బ్రహ్మరథం పడుతున్నారు. పేదల అంటే చంద్రబాబుకు అసహ్యాభావం ఉంది. రాష్ట్రలో వాలంటీర్ ద్వారా 1తేదీనే పెన్షన్ పంపిణీ ఐయ్యేది చంద్రబాబు తన కోటరీ ద్వారా వాలంటరీ వ్యవస్థ నీ దెబ్బేసారు వృద్ధులు, …

Read More »