Breaking News

Daily Archives: April 21, 2024

ప్రశాంతంగా జరిగిన ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు

-మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి  -రాష్ట్ర వ్యాప్తంగా 31,376 మంది విద్యార్థులు హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా 164 ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారని మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రమంతా 16,400 సీట్లకు ఉండగా, 36,079 మంది దరఖాస్తున్నారని, వారిలో 31,376 మంది (87%) హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని సిరివెళ్ల ఆదర్శ పాఠశాలను …

Read More »

వైసీపీ ఇంటింటి ప్రచారంలో మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీలోని 13వ డివిజన్ లో మంత్రివర్యులు జోగి. రమేష్ తనయుడు జోగిరాజీవ్ విస్తృతంగా గడపగడపకు వైఎస్ఆర్సిపి ప్రచారాన్ని నిర్వహించారు. . ఈ విషయంపై జోగి రాజీవ్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి స్వయం సహాయం సంఘాల మహిళలను గుర్తించి కేవలం ఒక యనమలకుదురులో 6000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు పేదరిక నిర్మూలన దిశగా ఆసరా అనే పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ చేసిన ఘనత …

Read More »

ఉప్పులూరు వైసీపీ శ్రేణులతో జోగి సమావేశం

కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు మండలంలోని ఉప్పులూరులో శనివారం మంత్రి జోగి రమేష్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశంను నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో గ్రామ సర్పంచ్ లాం సానియా, మాజీ సర్పంచ్ మాగంటి శ్రీనువాసరావు, జడ్పీటీసి బాకీ బాబు, వైస్ ఎంపీపీ కలపాల ప్రకాష్, కీలక నేత మాదు వసంతరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు రామినేని రమాదేవి, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.

Read More »

గాజు గ్లాస్ సింబల్ కోసం పోటాపోటీ

-నిమ్మరాజు చలపతిరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాదాపు దశాబ్దాల క్రితం జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ ఎన్నికల సింబల్ పై విస్తృత ప్రచారం కానిస్తూ వచ్చారు. అయితే భారత ఎన్నికల సంఘం ఆ గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకటించడం తో పోటాపోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జనసేన అభ్యర్థులు ఉన్నచోట వారికే ఆ సింబల్ కేటాయించాలన్న తీర్పు ఇవ్వటం కొంతమేర ఊరట కలిగించినా…… ప్రస్తుతం ఆ పార్టీ కంటే కూటమిలోని బిజెపి …

Read More »

పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ తదితర ఎన్నికల సంబంధిత అంశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నారాయణవనం, పిచ్చటురు, సత్యవేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు -2024 లో భాగంగా నేడు ఆదివారం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ జిల్లాలోని పలు నియోజక వర్గాలలో సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా మొదట 169-సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండలం మరియు పిచ్చాటూరు మండలాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఇంటీరిం స్ట్రాంగ్ రూం లను, పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ తదితర ఎన్నికల సంబంధిత అంశాలను పరిశీలించారు. 169- సత్యవేడు నియోజకవర్గంలోని …

Read More »

కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పలు నియోజక వర్గాలలో సుడిగాలి పర్యటన….

నారాయణవనం మండలం, సత్యవేడు నియోజకవర్గం, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆదివారం ఉదయం నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పలు నియోజక వర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను, ఇంటీరిం స్ట్రాంగ్ రూం లను, పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ తదితర ఎన్నికల సంబంధిత అంశాల పరిశీలనలో భాగంగా… సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూడు పోలింగ్ స్టేషన్లు 141, 142, 143 లను పరిశీలించి సెక్టార్ అధికారులు, బిఎల్వో లతో …

Read More »

మే13న ప్రజాస్వామ్య పండుగలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే13 పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా నిష్పాక్షికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి …

Read More »

సీఎం జగన్ మళ్ళీ గెలిస్తేనే……పేద..బడుగు… బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది… : ఎమ్మెల్యే కొడాలి నాని

-ప్రజల ఆశీస్సులు…. పార్టీ శ్రేణుల ఉత్సాహం మధ్య విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 25వరోజు ఎన్నికల ప్రచారం -గుడ్లవల్లేరు మండలం గాదెపూడి… రెడ్డిపాలెం.. ఉలవలపూడి… వడ్లమన్నాడు పంచాయతీల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని -అడుగడుగునా మంగళహారతులు…. గ్రామ గ్రామాన నీరాజనాలతో ఘన స్వాగతం పలుకుతున్న ప్రజానీకం -రాష్ట్రంలో పేదరికం ఐదేళ్లలో గణనీయంగా తగ్గింది….చంద్రబాబు హయాంలో దోపిడీ, దౌర్జన్యాలు -గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఐదోసారి కూడా నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి…. గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కొడాలి నాని 25వ …

Read More »

అనుక్షణం ప్రజల కోసం అంటూ గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న జోగి రమేష్…

-జగనన్న కోసం ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కడానికి మేమంతా సిద్ధమంటున్న అక్క చెల్లెమ్మలు ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం ఇళ్లను సందర్శిస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం అంటూ “గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ, ఏమైనా సమస్యలు ఉంటే త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి అనంతరం ఈనెల 24న నామినేషన్ సందర్భంగా స్వయంగా ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పడమే కాకుండా; ఎన్నికలలో ఓటరు వేసే ఓటు యొక్క ప్రాముఖ్యతను సైతం అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర PIB & CBC అదనపు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న రాజేందర్ చౌదరి మాట్లాడుతూ- మన ప్రజాస్వామ్య …

Read More »