Breaking News

Daily Archives: April 6, 2024

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత డిఇఓలు, ఎస్పీలదే

-ఓర్పుతో వ్యవహరిస్తూ అవగాహనతో సమస్యలపై తక్షణమే స్పందించండి, పరిష్కరించండి -నగదు జప్తు విషయంలో సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దు -నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలి, రాష్ట్ర మంతా ఒకే ఎస్.ఓ.పి. అమలు -ఇసిఐ నుండి సరైన వివరణ వచ్చేలోపు ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారం ఇస్తే చాలు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత …

Read More »

అభివృద్ధి తోనే సంక్షేమం సాధ్యం… : ప్రొఫెసర్  మహేంద్రదేవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అభివృద్ధి, ప్రగతి ని సాధించడం ద్వారానే సంక్షేమాన్ని అమలు చేయగలమని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్. మహేంద్రదేవ్ పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీ శనివారం ఉదయం విజయవాడలోని బాలోత్సవ భవనంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో అభివృద్ధితో సంక్షేమం – సుపరిపాలనకు సవాళ్లు. అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా ప్రసంగించిన ప్రొఫెసర్ ఎస్. మహేంద్రదేవ్ మాట్లాడుతూ …

Read More »

ఎన్నికల ఐటి యాప్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సువిధ, ఎన్ కోర్, సి – విజిల్, ఈఎస్ఎంఎస్, ఈటిపీబిపీఎస్ ఐటి యాప్ లపై సంబంధిత నోడల్ అధికారులకు ఎన్ఐసి వారితో అవగాహన శిక్షణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, జెసి ధ్యాన చంద్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వారు ఐటి యాప్ లు రూపొందించి సులభతరంగా ఎన్నికల నిర్వహణ, పర్మిషన్ల మంజూరు, …

Read More »

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

-జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యుల్ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు పోలీస్ సూపరింటెండెంట్లకు పోలీస్ కమిషనర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మధ్యాహ్నం …

Read More »

ఎన్నికల కమిషన్ సూచించిన నిర్దేశిత ప్రొఫార్మాలలో ఎప్పటికప్పుడు సంబంధిత ఎన్నికల అధికారులు నివేదికలు సకాలంలో పంపాలి

-నియోజక వర్గాల్లో ఎన్నికల విధులకు ఏర్పాటైన వివిధ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ సూచించిన నిర్దేశిత ప్రొఫార్మాలలో ఎప్పటికప్పుడు సంబంధిత నిర్దేశిత ఎన్నికల అధికారులు సకాలంలో పంపాల్సి ఉంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు లేకుండా పర్యవేక్షించాలని, ఎన్నికల విధుల వివిధ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం …

Read More »

స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి…

-జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక పారదర్శకంగా సాధారణ ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని, ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ మార్చి16న …

Read More »

ధరలను అదుపు చేసేది కమ్యూనిస్టులే… : జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను అదుపు చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ అభ్యర్థి జీ కోటేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరావు శనివారం 34 డివిజన్ లో ప్రచార పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రూ 60లు వున్న పెట్రోలును 112 రూపాయలకు, గ్యాస్ ధర రూ 410 నుండి 1200 లకు, నిత్యవసర ధరలను 80 శాతం పెంచారన్నారు. ఎన్నికల ముందు గ్యాస్ కు రూ 100లు …

Read More »

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్యశిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రుద్రవరం, కె.సి.ఆర్ తండాలలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరాలను నిర్వహించారు, ఈ సందర్బంగా మాతోట ప్రోగ్రాం అధికారి కుంటముక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ.కొండూరు మండలాలలోని గిరిజన గ్రామాల రైతులు ఆర్థికంగా ఎదగడానికి నాబార్డ్ వారి సహకారంతో వాసవ్య మహిళా మండలి వారు గత 13 సంవత్సరాలనుండి వివిధ కార్యక్రమాల ద్వారా సేవలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్బంగా రుద్రవరం మరియు కె.జి గ్రామ పంచాయతి పరిధిలో ఉచిత వైద్య శిభిరాలను …

Read More »

చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్యులకు క్షమాపణ చెప్పాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రావులపాలెంలో వ్యాపారస్తుల మనోభావాలు దెబ్బతినేలా టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు అన్నారు. శనివారం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావులపాలెంలో చంద్రబాబు నాయుడు వ్యాపారస్థులపై చేసిన మాటలను ఖండిస్తున్నామని అన్నారు. కిరాణా షాప్‌లో గంజాయి అమ్ముతున్నారని చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఆర్య వైశ్యులు మనోభావాలు దెబ్బ తీసేవిగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాలన్నారు. …

Read More »