Breaking News

Daily Archives: April 17, 2024

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమి శుభాకాంక్షలు

Read More »

రాబోయేది రామరాజ్యం… : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనతి కాలంలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోబోతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని, దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎపి స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, వ్యవస్థాపకులు, అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎపి స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, వ్యవస్థాపకులు, అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ …

Read More »

కరెంటు బిల్లులు లేని రాష్ట్రం మా లక్ష్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను అందిస్తూ అదనంగా వాటితో పాటుగా ఉచిత హరిత విద్యుత్తుని బిల్లు లేకుండా మా పార్టీ అందిస్తుందని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ (వైఎస్సార్సీపీకెపి) వ్యవస్థాపక అధ్యక్షులు, సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి తెలిపారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో పరిశోధనలు చేసి ఖర్చు లేకుండా విద్యుత్తు ఉత్పత్తిని కనుగొన్నామని దానికి సంబంధించిన పేటెంట్ కూడా …

Read More »

నగరంలో పేదలకు అన్నదాన వితరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకుని భవిష్య ప్రాజెక్ట్స్‌ అధినేత, ప్రముఖ ఇంజనీర్‌ బొద్దుల మహీందర్‌ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. బుధవారం గాంధీనగర్‌లోని శాంతిధియేటర్‌వద్ద పేదలకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో భవిష్య ప్రాజెక్ట్స్‌ అధినేత, ప్రముఖ ఇంజనీర్‌ బొద్దుల మహీందర్‌ మాట్లాడుతూ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సులతో తమ సంస్థ తరఫున మొదటిసారిగా వెయ్యిమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు తనకు ఎంతో ఆనందంగా వుందన్నారు. తమ కస్టమర్ల దేవుళ్ళ …

Read More »

బీ.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించే వారికే ఓటేయాలి… : ఎం.నాగమల్లేశ్వరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొండమీద వున్న తల్లి దుర్గమ్మ అమ్మవారు అయితే… కొండ క్రింద వున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించే వారికే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని మాల మహానాడు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ ఎం.నాగమల్లేశ్వరి పిలుపునిచ్చారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్‌ ఎం.నాగమల్లేశ్వరి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొందరు దళితులపై ప్రేమగా నటిస్తారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని వదిలేస్తారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దళితులంటే చులకన అన్నారు. …

Read More »

గుణదల వైఎస్ఆర్సిపి తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో 100 మైనారిటీ కుటుంబాలు చేరికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ దేవినేని అవినాష్ కామెంట్స్ జగన్ పథకాలకు రాష్ట్ర ప్రజలకు ఆకర్షితులవుతున్నారు ఇచ్చిన మాట ప్రకారం కరోనా కష్టాకాలంలో కూడా పథకాల అమలు చేసిన ఘనత జగన్ కేంద్ర ప్రభుత్వం డివిజన్ సమస్యలు పట్టించుకోనీ స్థానిక టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో కొంతమందికి స్థానిక టిడిపి ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీకి రోడ్లు, డ్రైనేజీ, …

Read More »

మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అతని కుమారుడు తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ దేవినేని అవినాష్ కామెంట్స్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు నెహ్రు జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ తో కూడా కలిసి పని చేశారు ఐదు సార్లు …

Read More »

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆలయాలను సందర్శించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమట,గుణదల,కృష్ణలంక ప్రాంతలలోని ప్రముఖ దేవాలయాలు,మరియు భక్తులు ఏర్పాటు చేసిన చలువ పందిరి లలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుకలలో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఏ,ఎమ్మెల్యే అబ్యర్ధి దేవినేని అవినాష్ స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆ స్వామి దయతో …

Read More »

జిల్లాలో ఒక పార్లమెంటు , 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నామినేషన్ల స్వీకరణ కలెక్టర్ డి ఈ వో కె.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అనుగుణంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్ల‌మెంటు స్థానాలకు పోటి చేసే అభ్య‌ర్ధులు ఆయా క‌లెక్ట‌రేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్ధులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌ధాన కేంద్రాల్లో నామినేష‌న్ల‌ను దాఖ‌లు సేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్కో అభ్య‌ర్ధి …

Read More »

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధం

-25 పీసీలకు, 175 ఏసీలకు అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించేందుకుసిద్ధంగా ఉన్న ఆర్ వో లు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అతి కీలక ఘ‌ట్టమైన నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం గురువారం నుంచి ప్రారంభమ‌వుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్ల‌మెంటు స్థానాలకు పోటి చేసే అభ్య‌ర్ధులు ఆయా క‌లెక్ట‌రేట్లో, అసెంబ్లీ …

Read More »