Breaking News

Daily Archives: May 24, 2024

స్వల్ప కాలిక శిక్షణ కోర్సుల కొరకు ధరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిఎం.కె.వి.వై పథకం లో భాగంగా జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు వయస్సు 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మద్య గల అభ్యర్ధులకు ”ఎలక్ట్రిషియన్ డోమెస్టిక్ సోల్యుషన్స్ మరియు ప్లంబింగ్ జనరల్ ” స్వల్పకాలిక కోర్సుల యందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ వారు తెలిపారు. కావున 10 వ తరగతి పాస్ మరియు అపై అర్హత గల వారికి కూడా శిక్షణ ఇవ్వబడును. కావున ఆశక్తి గల అభ్యర్ధులు తమ …

Read More »

మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుతో కౌంటింగ్ ప్రక్రియపై హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చాలా ఉపయోగం…

-నియోజక వర్గ కౌంటింగ్ సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకుని పూర్తి అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుతో కౌంటింగ్ ప్రక్రియపై హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చాలా ఉపయోగకరం అని, నియోజక వర్గ కౌంటింగ్ సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ నందు ఏర్పాటు చేస్తున్న మోడల్ …

Read More »

అహింస పాలన కోరుతూ ‘సత్యాగ్రహ నిరాహార దీక్ష’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్యపాన నిషేధం…మీ దగ్గర ఉన్న సిబ్బందుల బలగాలకన్నా శాంతి భద్రతలకు ఎంతో రక్షణ అని గాంధీదేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ (నేటి గాంధీ) అన్నారు. శుక్రవారం ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ భవానీపురం ఊర్మిళనగర్‌లోని గాంధీ ఆశ్రమం నుండి విడుదల చేసిన ప్రకటనలో మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన 30వ తేదీని పురస్కరించుకొని దానికి నిరసనగా కళ్ళకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార నిరసన దీక్ష చేపట్టి గాంధీజీకి …

Read More »

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ : సీఈవో ముకేశ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎం లను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.

Read More »

ఏపీకి ‘రెమాల్’ తుఫాను హెచ్చరిక

heavy rains

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీనికి ‘రెమాల్’ అని పేరు పెట్టారు. ఈ తుఫాను మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఏపీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

ఏ పి పి ఎస్ సి నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి

-అభ్యర్థులను ఉ. 7.30 గం. ల నుండి ఉ. 8.30 గం. ల లోపు పరీక్ష కేంద్రాలలోకి అనుమతి : డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 25 న జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోనే డిఆర్ఓ …

Read More »

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ఓట్ల లెక్కింపు కీల‌క ఘ‌ట్టం

-ఈ ద‌శ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు స‌హాయ‌స‌హ‌కారాలు అందించాలి -జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్థులు, ప్ర‌తినిధుల స‌హ‌కారంతో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో జిల్లాలో పోలింగ్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగించి స‌రైన స‌హ‌కారమందించి కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు కోరారు. సాధార‌ణ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నున్న …

Read More »

ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాలు స‌ర్వం సిద్దం

– కౌంటింగ్ విధుల్లో వెయ్యి మందికి పైగా అధికారులు, సిబ్బంది – కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు – సూక్ష్మ ప‌రిశీల‌న‌, సీసీ కెమెరాల నిఘా న‌డుమ ఓట్ల లెక్కింపు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, సీపీ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 13న నిర్వ‌హించిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జ‌ర‌పాల్సి ఉన్నందున ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి పార్ల‌మెంటు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఓట్ల లెక్కింపు …

Read More »

ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌కు అంత‌రాయమేమీ లేదు

-నెట్వ‌క్క్ ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి -డాక్ట‌ర్ వైయ‌స్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ సిఇఓ డాక్ట‌ర్ జి.ల‌క్షీశా వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ ల‌బ్దిదారుల సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగించ‌కుండా స‌హ‌క‌రించాల‌నే పిలుపున‌కు అన్ని నెట్వ‌క్క్ ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలూ సానుకూలంగానే స్పందిస్తున్నాయ‌ని డాక్ట‌ర్ వైయ‌స్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ సిఇఓ డాక్ట‌ర్ జి.ల‌క్షీశా నేడొక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్ట్ నుండి గ‌త ఆర్థ‌క సంవ‌త్స‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3,566.22 కోట్లు నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల ఖాతాల్లో జ‌మ చేశామ‌న్నారు. …

Read More »

ఓట్ల లెక్కింపు సజావుగా, సకాలంలో జరిగేందుకు అభ్యర్ధులు సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా, సకాలంలో జరిగేందుకు అభ్యర్ధులు సహకరించాలని, కౌంటింగ్ జరిగే జూన్ 4 న ఉదయం 6.30 గంటలకు అభ్యర్ధులు స్ట్రాంగ్ రూమ్ వద్దకు రావాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి కోరారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 4 న జరిగనున్న ఓట్ల లెక్కింపు పై గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్ధులతో ప్రత్యేక …

Read More »