-నీతి ఆయోగ్ బృందం ప్రశం ఆత్కూరు (ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) పేరుతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని, ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతుల జీవనోపాధిని మార్చడానికి ఆర్ వై ఎస్ఎస్ చేస్తున్న కృషిని, సామర్థ్యాన్ని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ ప్రశంసించారు. రాబోయే రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమ విజయాన్ని గమనించడం ప్రాముఖ్యతను …
Read More »Daily Archives: October 10, 2024
వినియోగదారుల నుండి స్పందన బాగుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బజార్లలో తక్కువ ధరకు అందిస్తున్న టమాటాలు, వంట నూనెలకు వినియోగదారుల నుండి స్పందన బాగుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి అన్నారు. డీఎస్ఓ గురువారం స్థానిక రైతు బజార్ సందర్శించి టమాట, ఆయిల్ విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ నేటి నుండి రైతు బజార్లలో కిలో టమాట 50 రూపాయలు, లీటర్ పామాయిల్ 114 రూపాయలు, లీటరు సన్ఫ్లవర్ ఆయిల్ …
Read More »వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై మంత్రి ఆగ్రహం
-పర్యవేక్షణ లోపాన్ని సవరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం -ఉన్నత స్థాయలో పర్యవేక్షణ బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖలోని హెచ్వోడీలకు అప్పగించిన మంత్రి -హాజరు నమోదు చేసేందుకు రూపొందించిన యాప్ లను మరింత పటిష్టం చేయాలి -పనివేళలు పాటించని సిబ్బందికి ఆటోమేటిక్ గా సమాచారం, షోకాజ్ నోటీసు జారీ చేయబడాలి -పనివేళల పట్ల క్రమశిక్షణపై మూడు గంటల పాటు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై రాష్ట్ర …
Read More »రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా బత్తుల.తాతయ్య బాబు పదవి బాధ్యతలు స్వీకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద వాడికి పక్కా గృహం నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల.తాతయ్య బాబు తెలియచేసేరు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా నియమితులైన తాతయ్యబాబు గురువారం విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన పదవీ భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు తో గృహాలు నిర్మించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం …
Read More »మెప్మా డిజిటల్ మార్కెటింగ్
-ONDC(ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ద్వారా ఆన్లైన్ లో మెప్మా SHG ఉత్పత్తులు -మెప్మా బజారు, SARAS ఎక్సిబిషన్ ద్వారా సూక్ష్మ మరియు చిన్న తరహా ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం -స్వర్ణాంధ్ర @ 2047 లో భాగంగా మహిళల ఆర్ధికాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతుందన్న మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణాలలోని స్వయం సహాయక సంఘాలు తయారు చేసే …
Read More »
Prajavartha Online Telugu News