-నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ” దేవీ నవరాత్రులు మహోత్సవము ల ” 10 వ రోజు ” విజయ దశమి” సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకున్న .. -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : దసరా దేవీ నవరాత్రుల్లో భాగంగా శనివారం నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం …
Read More »
Prajavartha Online Telugu News