-పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలి -చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి. -డాక్టర్లు ప్రాణదాతలతో సమానం… రోగిని అత్యంత ప్రేమతో ఆదరించాలి… రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : అందరికి ఆధునిక వైద్య సేవలు సామాన్యమైన ఫీజులతో అందించాలని చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కందుల దుర్గేష్ ఆదివారం నాడు దానవాయిపేట లోని, చిన్న ఆంజనేయ స్వామి గుడి ఎదురుగ ఏర్పాటు చేసిన చిరంజీవి …
Read More »
Prajavartha Online Telugu News