-రూ.4500 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -కంకిపాడు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 4,500 కోట్ల నిధులతో 30 వేల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండల …
Read More »Daily Archives: October 14, 2024
భారత రక్షణ క్షిపణి రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి డా.సూరి భగవంతం
-డా.సూరి భగవంతం స్మారక కేంద్రాన్ని పెద్దఎత్తున నూజివీడులో ఏర్పాటు చేస్తాం: -మన రాష్ట్రంలోని నాగాయలంకలో బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం – రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి -ఆగిరిపల్లిలో ఘనంగా జరిగిన డా. సూరి భగవంతం 115 జయంతి వేడుకలు- విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పార్థసారధి అగిరిపల్లి/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత రక్షణ క్షిపణీ రంగంలో ప్రపంచంలో మొదటి మూడు స్థానాలలో భారతదేశం నిలపడంలో డా. సూరి భగవంతం …
Read More »పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి
– ప్రభుత్వంపై నమ్మకంతో 90 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు – కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించి కొత్త మద్యం పాలసీతో ముందుకొచ్చాం – వ్యాపారం చేసుకునే వారికి స్వేచ్ఛనిచ్చేలా మద్యం పాలసీ అమలు చేస్తున్నం – షాపుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దుకు వెనుకాడబోం – జగన్ రెడ్డి నిర్వాకంతోనే రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక ఇక్కట్లు – ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసుల గురించి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. – అధికారంలో అడ్డగోలుగా వ్యవహరించిన జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం …
Read More »ప్రశాంతంగా ముగిసిన పదవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదవ రోజు అనగా 14/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం పేపర్ 2 ఏ మాథ్స్ & సైన్స్ అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21203 మందికి గాను 17937 మంది అభ్యర్థులు అనగా 84.59 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 24 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 5460 మందికి గాను 4830 …
Read More »ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో, బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ BIRED వారి సహకారంతో, వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమము “భారత వికాస్ పరిషత్ భవనము, రాజీవ్ నగర్, విజయవాడ” నందు అతి త్వరలో ప్రారంభించునున్నట్లు ఎన్. టి. ఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు …
Read More »అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు
-113 దుకాణాలకు దరఖాస్తుదారుల సమక్షంలో పూర్తయిన లాటరీ ప్రక్రియ -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 113 ప్రైవేటు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టి, విజయవంతంగా పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ, గురునానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణమండపంలో నూతన మద్యం విధానానికి (2024-26) సంబంధించి లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ జరిగింది. …
Read More »ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు : మంత్రి కొల్లు రవీంద్ర
-అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్లు -నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్లు -నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్ల గుర్తింపు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రస్తుతం ఇసుక లభ్యత సంక్లిష్టమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుకపై జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటు వివరాలు ఎప్పుడైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై ఎక్సైజ్ శాఖ మంత్రి …
Read More »పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి
-ప్రజలతో… ప్రజలచే… ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ -30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు -సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక -అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి -అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి -గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం -నిధుల మళ్లింపు ఎలా, ఎక్కడికి చేశారన్నది బ్రహ్మ పదార్థం అయిపోయింది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం రాష్ట్రానికి వరం -మోదీ గారి దిశానిర్దేశం, కేంద్ర సాయంతో రాష్ట్రాభివృద్ధికి ముందడుగు …
Read More »అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా విచారణ నిర్వహించి అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలని డి.ఆర్.ఓ కే చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మీటింగ్ హాల్లో డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీదేవి మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అధికారులు ప్రజల నుండి వచ్చిన అర్జీలు గడుపులోగా పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలు క్షేత్రస్థాయిలో …
Read More »లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో సోమవారం స్థానిక హిందూ కళాశాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం కృష్ణాజిల్లాలో ఈరోజు 123 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 123 షాపులకు 2942 దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా రూ 58.84 కోట్ల …
Read More »
Prajavartha Online Telugu News