మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు పక్కాగా చేయాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి,మత్స్యశాఖ కార్యదర్శి ముదావతు ఎం. నాయక్ బి ఎల్ ఓ లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నగరానికి విచ్చేసిన ఓటర్ల జాబితా పరిశీలకులు కలెక్టరేట్లో ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం నగరంలోని శ్రీ పాండురంగ స్వామి …
Read More »Daily Archives: November 9, 2024
ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ముదావత్ ఎం నాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి ఓటర్ల జాబితా తయారీపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల …
Read More »ఆటోనగర్ అభివృద్ది చేసి యువతకి ఉపాధి చూపించటమే నా ధ్యేయం : ఎంపి కేశినేని శివనాథ్
-ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన ఆటోనగర్ ఐలా నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్.ఎస్.ఎమ్.ఈ ద్వారా క్లస్టర్ల లు ఏర్పాటు చేసుకుంటే తొంభై శాతం సబ్సిడీ వచ్చే అవకాశం వుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆటోమొబైల్ అసోసియేషన్స్ క్లస్టర్స్ గా ఏర్పాడాలని ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా ఆటోనగర్ లోని ఆటో మొబైల్ అసోసియేషన్స్ తో సమావేశం అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్న ఎంపి కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ …
Read More »అమరావతి పర్యాటక రంగానికి సీప్లేన్ ఒక మణిహారం : ఎంపి కేశినేని శివనాథ్
-తన ప్రసంగంలో ఎంపి కేశినేని పనితీరును కొనియాడిన సీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వరల్డ్ రికార్స్ సృష్టించి రాష్ట్రానికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కే విధంగా కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం. సీఎం చంద్రబాబు విజనరీలో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రారంభించిన సీ ప్లేన్ విజయవాడకి ఒక మణిహారం అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. …
Read More »గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ను కలిసిన ఏసీఏ అధ్యక్షుడు,ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శనివారం గవర్నర్ బంగ్లాలో గవర్నర్ ఎస్.అబ్ధుల్ నజీర్ ను కలిశారు. ఏసీఏ తరుఫున గవర్నర్ ఎస్.అబ్ధుల్ నజీర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలో ఏసీఏ తరుఫున క్రికెట్ మైదనాల అభివృద్ధి కొరకు అనుమతి ఇవ్వాల్సిందిగా వినతి పత్రంలో కోరటం జరిగింది. అలాగే ఏసీఏ రాష్ట్రంలో క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఏలాంటి చర్యలు తీసుకోనుందనే విషయాలు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »మామిడి రైతుల అభివృద్ధికి సహకారం అందిస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-ఎంపిని కలిసిన రెడ్డి గూడెం రైతు ఉత్పత్తి దారుల సంఘం(FPC) సభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యుల అభివృద్ధికి ఎప్పుడు అండగా వుంటానని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. గన్నవరం నుంచి మామిడి కాయలు విదేశాలకు ఎగుమతి చేసే విధంగా కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో మాట్లాడతానని చెప్పారు. ఎయిర్ కార్గో లో ఎగుమతి చేసేందుకు కావాల్సిన దిగుబడి పెంచాలని సూచించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ …
Read More »సోమవారం వీధి వ్యాపారుల సంఘాలతో ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కొరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు వీధి వ్యాపారుల సంఘాలతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రథాన రోడ్లు అంతర్గత రోడ్లు వివిధ డ్రైన్ల పై కూడా వీధి వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన డ్రైన్ల పూడిక …
Read More »ప్రధాన డ్రైన్లు, రోడ్ల ఆక్రమణల తొలగింపు చేపట్టిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరుగతున్న ట్రాఫిక్, జనాభా అవసరాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్ధం పుర ప్రముఖుల అభ్యర్ధనల మేరకు విజయవాడలోని బుడమేరు సంఘటన గుంటూరులో ఉత్పన్నం కాకుండా గుంటూరు నగరపాలక సంస్థ నగరంలోని ప్రధాన డ్రైన్లు, రోడ్ల ఆక్రమణల తొలగింపు చేపట్టిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శనివారం కమిషనర్ గారు అమరావతి రోడ్, నంది వెలుగు రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నలంద నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడితే ఎవరిపైనైనా చర్యలు తప్పవు…
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక సిబ్బందికి మాత్రమే చెల్లించి రశీదు పొందాలని, దళారులు వసూళ్లకు వస్తే నేరుగా నగర పాలక సంస్థ కాల్ సెంటర్ కి కాల్ (0863-2345103) చేసి ఫిర్యాదు చేస్తే భాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదార్లు వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటన …
Read More »ట్రాక్టర్ ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకొని వెళ్ళవొచ్చి
– ఇసుక సరఫరా విధానం లో సమస్య ఉంటే 18004252540 కి ఫోన్ చెయ్యండి -రిచ్ ల వద్ద రెండు షిఫ్ట్ లలో బోట్స్ మ్యాన్ బృందాలను నియమించాలి -విశాఖపట్నం జిల్లా కు ఈ పాయింట్ ద్వారా బల్క్ అందుబాటులో ఉంచాము -జెసి, ఆర్డీవో తో కలిసి వంగలపూడి రిచ్ తనిఖీ -కలెక్టరు పి ప్రశాంతి సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇళ్ళ నిర్మాణాలు కోసం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతా పనుల కోసం అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా బోట్స్ మ్యాన్ …
Read More »
Prajavartha Online Telugu News