మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్, ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగనవాడి టాయిలెట్స్ పనులు వేగవంతం చేయాలని, పనుల నాణ్యత పట్ల రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మీకోసం హాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు నియోజకవర్గ, మండల వారి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల జీవన్ …
Read More »Monthly Archives: November 2024
కలెక్టరేట్ సిబ్బంది భారత రాజ్యాంగ పీఠిక కలెక్టర్ చదివి ప్రతిజ్ఞ…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠిక కలెక్టర్ చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న …
Read More »‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’ (Desh ki Prakruti Parikshan Abhiyaan) దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభిస్తున్న సందర్భంగా కృష్ణా జిల్లాలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ ప్రత్యేక ఆయుర్వేద యాప్ ను మంగళవారం మీకోసం హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రకారం, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది, కావున ఈ యాప్ ప్రతివ్యక్తి శరీర ధర్మస్వభావాన్ని (వాత, పిత్త, కఫ) గుర్తించి, …
Read More »కార్పొరేషన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం ఉదయం జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ ఘనంగా నిర్వహించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, కార్పొరేషన్ శాఖధిపతులు మరియు సిబ్బందితో భారత రాజ్యాంగ ప్రవేశిక ను చదివించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగం తెలుసుకోవటం ప్రతి …
Read More »కృష్ణవేణి సంగీత నిరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గా ఘాట్ లో జరిగే కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ సౌజన్యంతో, కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ ను డిసెంబర్ 6 నుండి 8, 2024 వరకు నిర్వహించునున్న నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, మంగళవారం ఉదయం …
Read More »తెలంగాణా సిఎం రేవంత్రెడ్డికి అభినందనలు
-అదానీ అవినీతిపర్వంపై ఎపి సిఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అదానీకి రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభినందనలు తెలిపారు. అదానీ అవినీతిపర్వంపై ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అదానీ లంచగొండి వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని …
Read More »చిట్టినగర్లో ఘనంగా సంవిదాస్ దివాస్ కార్యక్రమం
-రాజ్యంగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి : పత్తి శివరామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు పత్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న తొలిసారిగా ఆమోదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని రాజ్యాంగ దినోత్స వంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రజలందరికీ సంవిదాస్ దివాస్, రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949సం నవంబరు 26వ తేదిన …
Read More »రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం విజయవంతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరిగింది. విజయవాడలో జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, ఉపాధ్యక్షులు మల్నీలడు యల్లమందరావులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన కార్యక్రమంలో రైతుసంఘ గౌరవాధ్యక్షులు పి. రామచంద్రయ్య, పుట్టపర్తిలో జరిగిన ధర్నా …
Read More »నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక గుర్తింపు
-కేంద్ర మంత్రి నుండి సంయిక్తంగా దృవీకరణ అందుకున్న రేఖారాణి, నాగరాణి డిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక (జిఐ) ధృవీకరణ అందుకోవటం సంతోష:గా ఉందని రాష్ట్ర్ర చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భౌగోళిక సూచితో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు అయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి …
Read More »Andhra Pradesh “Yuva Sangam” starts for Uttarpradesh
Vijayawada, Neti Patrika Prajvartha : Under Ek Bharat Shreshtha Bharat, “Yuva Sangam” from Andhra Pradesh wason boarded to Uttar Pradesh today. Yuva Sangamhas been formed with the representation of School of Architecture and Planning (SPA), Vijayawda.It consists of 42 members of students from various state, central universities and colleges across the state of Andhra Pradesh. This Sangam isscheduled for a …
Read More »
Prajavartha Online Telugu News