-మహాయుతి నేతల హర్షాతిరేకాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం కీలకమైన అంశం. జనసేనాని ప్రచారం చేసిన, రోడ్ షో నిర్వహించిన అసెంబ్లీ స్థానాల్లో లాతూరు సిటీ స్థానం మినహా అన్నింటా మహాయుతి కూటమి అభ్యర్థి విజయం సాధించారు. పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజులపాటు ప్రచారం నిర్వహించారు. 11 అసెంబ్లీ స్థానాలు, ఉప ఎన్నిక జరిగిన …
Read More »Monthly Archives: November 2024
30.12.2024 న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్టోరల్ రోల్స్ తుది జాబితా
-గతంలో కంటే అదనంగా 21 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదన -తూర్పు-పశ్చిమ గోదావరి ఎంఎల్ సి పట్టభద్రుల ఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమీక్షించిన…. -డిఆర్ఓ టి. సీతారామమూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు-పశ్చిమ గోదావరి ఎంఎల్ సి పట్టభద్రుల ఓటర్లగా నవంబర్ 23 వ తేదీ నాటికి 51,624 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా తమ దరఖాస్తు నమోదు చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం డిఆర్ఓ ఛాంబర్ లో డిఆర్ఓ సీతారామమూర్తి …
Read More »తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలి…
-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి -సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భధ్రత చర్యలు -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో తూర్పు, పశ్చిమ గోదావరి …
Read More »ఘనంగా బొమ్మసాని జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ నాయకులు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు జన్మదిన వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి అభిమానులు, నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు గొల్లపూడి లోని బొమ్మసాని కార్యాలయానికి హాజరై వేడుకలు నిర్వహించారు.పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గొల్లపూడి లోని వారి కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొని బొమ్మసానికి శుభాకాంక్షలు తెలిపారు.
Read More »ఘనంగా ఎన్టీఆర్ జిల్లా యువ ఉత్సవ్ 2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువ ఉత్సవ్ కార్యక్రమం నేటి యువతరానికి స్పూ ర్తిదాయకంగా ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా, దేశభక్తిని పెం పొందించేందుకు ఉప యోగపడుతుందని ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వేవ్స్ మీద రాజిందర్ చౌదరి ప్రత్యేక అవగాహన ప్రదర్శన చేశారు. వేవ్స్ నిర్వహించే పోటీలలో పాల్గొనవలసిందిగా విద్యార్థులను కోరారు. నెహ్రూ యువ కేంద్ర ,ఎన్టీఆర్ మరియు విఐటి డబ్ల్యు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘యువ ఉత్సవ్- 2024″ కార్యక్రమం విఐటి డబ్ల్యు మహిళా …
Read More »ఫోటో ఓటర్ల జాబితాను ఏలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పక్కాగా తయారు చేయాలి..
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఫోటో ఓటర్ల జాబితాను ఏలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పక్కాగా తయారు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బిఎల్వోలను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ మండల కేంద్రమైన చల్లపల్లిలో ఎస్.ఆర్.వై.ఎస్.పి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన 61,62, 63 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు …
Read More »పారిశుద్ధ్య నిర్వహణలో డ్రోన్ సర్వేలెన్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేలెన్సులో భాగంగా శనివారం నాడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పారిశుధ్య సిబ్బందితో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో, సర్వే ద్వారా గమనించిన వ్యర్థాలను తొలగించుటకు 286 సచివాలయ సానిటరీ సెక్రటరీలతో సమావేశంలో …
Read More »81 విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలో ఓటర్ల నమోదు కొరకు ప్రత్యెక క్యాంపు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, ఎన్ టి ఆర్ మరియు వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలో ది.01.01.2025 నాటికి 18 సం,, నిండిన ప్రతి వ్యక్తి మరియు అర్హులు అయి ఉండి ఇప్పటి వరకు ఓటు హక్కు పొందని వారిని గుర్తించి ఓటు హక్కు నమోదు చేసుకొనుట కొరకు ది.23.11.2024 మరియు 24.11.2024(శనివారం & ఆదివారం ) ప్రతి పోలింగ్ బూత్ లోకషన్ల వద్ద ఓటర్ల నమోదు కొరకు ప్రత్యెక …
Read More »కొత్త ఓటర్ల నమోదు కు ప్రత్యేక క్యాంప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అన్నారు. శనివారం, మహిళా మాంటిసోరి కళాశాల మరియు బిషప్ హజరయ్య పాఠశాల గల పోలింగ్ బూతులను ఇంచార్జ్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ నిధి మీనా, సెంట్రల్ ఎలక్ట్రాల్ ఆఫీసర్ కమిషనర్ ధ్యానచంద్ర, ఈస్ట్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ కే చైతన్యకుమార్ తో పర్యటించి అక్కడ జరుగుతున్న ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను …
Read More »స్వర్ణాంధ్ర భవిష్యత్ ప్రణాళిక-2047 పై చర్చ జరగాలి
-అవినీతికి పాల్పడిన అదానీని అరెస్టు చేయాలి -అదానీ కుంభకోణంపై సీపీఐ జాతీయ సమావేశాల్లో చర్చిస్తాం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్వర్ణాంధ్ర భవిష్యత్ ప్రణాళిక-2047 పై మేథావులు, ఆర్థిక వేత్తలు, ప్రొఫెసర్ల వంటి వర్గాలతో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News