-కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తాం -గత ప్రభుత్వం విశాఖ,విజయవాడకు మెట్రో రైల్ రాకుండా కక్షపూరితంగా వ్యవహరించింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక(సీఎంపి)సిద్దం చేసినట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేసారు…ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు..కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తామన్నారు..అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు,పీజీవీఆర్ నాయుడు,వెలగపూడి రామకృష్ణ …
Read More »Monthly Archives: November 2024
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘ఆర్చరీ’ లో ఆంధ్రప్రదేశ్ కు బంగారు పతకాలు
-బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ -విజేతలను అభినందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామ్ రాజు IAS , విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘ఆర్చరీ’లో ఆంధ్రప్రదేశ్ అండర్ – 17 బాలురు మరియు బాలికల విభాగంలో బంగారు పతకాలు సాధించినట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి.భానుమూర్తి రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ …
Read More »అయ్యప్ప భక్తులకు ట్రావన్ కోర్ దేవస్థానం వినతి
-ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రమైన పంబా నదిని కలుషితం చేయకుండా శబరికి వచ్చే అయ్యప్ప భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని, సన్నిధానంలో స్వామి దర్శనానికి ఆన్ లైన్ లో టైమ్ స్లాట్ కేటాయించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో వివరించింది. మండల- మకరవిళక్కు 2024-25 సందర్బంగా దేవస్థానం ప్రధాన తంత్రీ జారీ చేసిన నియమ నిబంధనలను బోర్డు అన్ని రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని …
Read More »డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు సమిష్టిగా కృషి చేయాలి
-శాసనసభ్యులు సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు అందరం సమిష్టి గా కృషి చేయాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ఎంజె నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ 38 వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బెంజ్ సర్కిల్ జ్యోతి కన్వెన్షన్ సెంటర్ లో మాదకద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »డి.ఆర్.డి.ఎల్ ను సందర్శించిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ స్టడీ టూర్ లో భాగంగా స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (డి.ఆర్.డి.ఎల్) ను బుధవారం సందర్శించారు. అలాగే డి.ఆర్.డి.ఎల్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. …
Read More »స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ టూర్ లో పాల్గొన్న విజయవాడ ఎంపి , స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ సభ్యులు కేశినేని శివనాథ్ హైదరాబాద్ తాజ్ కృష్ణలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్, రాధ మోహన్ సింగ్ కు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించి శాలువాతో సత్కరించారు.. కాసేపు వీరిద్దరూ ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. నెల …
Read More »ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అభివృద్ధికి కావలసిన నిధులకు అనుమతులు మంజూరు
-ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల యొక్క అభివృద్ధి లో భాగంగా నేడు ప్రవేశ పెట్టిన పలు అజెండా అంశాలపై హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించిన చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అభివృద్ధి లో భాగంగా నేడు ప్రవేశ పెట్టిన పలు అజెండా అంశాలపై హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించి పలు అంశాలను ఆమోదించి నిధులను మంజూరు చేసి వైద్య అధికారులకు తగిన సూచనలు,సలహాలు ఇచ్చిన హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు …
Read More »ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బియల్ఓలు పారదర్శకంగా పరిశీలించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బియల్ఓలు పారదర్శకంగా పరిశీలించాలని, క్లెయిమ్స్ ని గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బిఎల్ఓలు నేరుగా అర్జీదారు ఇంటికి వెళ్లి ప్రత్యేక్షంగా పరిశీలించాలని, గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. దరఖాస్తులను సచివాలయంలో …
Read More »ఎన్పీసిఐ అప్ లోడ్ శుక్రవారానికి పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ గురువారానికి, ఎన్పీసిఐ అప్ లోడ్ శుక్రవారానికి పూర్తి చేయాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నోడల్ అధికారులతో నగరంలో జియో ట్యాగ్, ఎన్పీసిఐ అప్ లోడ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా …
Read More »డిశంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్లు నిర్మాణం పూర్తికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో డిశంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్లు నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ఏటుకూరు 5 లే అవుట్లలో హౌసింగ్ పిడి, ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు, కాంట్రాక్టర్లతో ఇళ్ళ నిర్మాణ పనుల పురోగతిపై లే అవుట్ లోనే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News