-రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకు తొలి అడుగుపడింది. అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో …
Read More »Monthly Archives: November 2024
అందరు సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
-ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం -జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవిన్యూ మరియు స్టాంప్ అండ్ డ్యూటీ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సహకారాలతో ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖలు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశ భవనంలో …
Read More »స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిత పథకాలు అనుసంధానం
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిక పథకాలను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత, నేషనల్ గోకుల్ మిషన్ వంటి పలు పథకాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు పర్చేందుకు …
Read More »అమరావతి అభివృద్ది పనులకు తొలగిన అడ్డంకులు
-సాంకేతిక కమిటీ నివేదికలోని 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లు క్లోజ్ -హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిశంబరు 31 లోపు నూతన టెండర్లు -హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరి లోపు నూతన టెండర్లు -రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులు అన్నీ పూర్తి -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని, త్వరలోనే …
Read More »శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత
-అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావుతో హోంమంత్రి సమావేశం -నక్కపల్లిలోని ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన హోంమంత్రికి టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా …
Read More »నగరంలో జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. సోమవారం బందరు రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగిన ఈ సమావేశంలో రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల నుండి అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొని తమ సమస్యలు భవిష్యత్ కార్యాచరణ చర్చించి పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మిల్లర్లపై మార్కెట్ సెస్ రెండు శాతం నుంచి ఒక శాతానికి …
Read More »కులధృవీకరణ పత్రాల విషయంలో న్యాయం చేయండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల ధృవీకరణ పత్రాలలో బేడ (బుడ్గ) జంగం ఎస్సీ వరుస సంఖ్య 9గా ఆన్లైన్లో ఇప్పించవలసిందిగా ఆల్ ఇండియా బేడ (బుడ్గ) జంగం షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. సోమవారం గాంధీనగర్, ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సంఘం ఛైర్మన్, రాష్ట్ర సంఘం అధ్యక్షులు వనం నాగేశ్వరరావు, మాదిగ దండోరా రాష్ట్ర సంఘం అధ్యక్షులు గురువిందపల్లి చిట్టిబాబు మాదిగలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 341, 1950 సంవత్సరం బేడ (బుడ్గ) జంగం వరుస …
Read More »ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు రక్షణ కల్పించండి – భూమిక శ్రీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమ పెళ్ళి చేసుకున్న తనకు తల్లిదండ్రులు నుంచి రక్షణ కల్పించాలని సరిధే భూమిక శ్రీ కోరారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్ తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తమ తలిదండ్రులు మూడు సంవత్సరాల క్రితం హరిప్రసాద్ పై కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ఈ క్రమంలో …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ షాక్ తో యువకుల మృతి విషాదకరం: హోంమంత్రి వంగలపూడి అనిత
-సామాజిక విప్లవకారుడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఘటన జరగడం మరింత బాధాకరం -ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటాం -క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని హోంమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ప్రమాదం జరగడం చాలా బాధకరమన్నారు.ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ …
Read More »క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించుటకు కమిటీ ఏర్పాటు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు డా.డి.వి.జి. శంకరరావు, రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అధ్యక్షతన కమిషన్ సభ్యులుతో రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్, విజయవాడ కార్యాలయములో సమావేశము నిర్వహించటము జరిగినది. ఈ సందర్బంగా కమిషన్ క్షేత్ర స్థాయి లో జరిపిన పర్యటనలయందు కమిషన్ దృష్టికి వచ్చిన పలు గిరిజనుల సమస్యలను చర్చించి కమిషన్ సిఫార్సులను చేయటము జరిగినది. గతంలో ఉన్న G.O. Ms. No.03 వలన గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు సానుకూల ఫలితాలు పొందారు. తదనంతరం, సదరు ఉత్తర్వులను …
Read More »
Prajavartha Online Telugu News