Breaking News

Monthly Archives: November 2024

ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల్ని ఉపేక్షించొద్దు

-తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలి -కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేద్దాం -తక్కువ ధరకే మద్యంతో పాటు.. మద్య నిషేధానికీ కృషి చేయాలి -ఎక్సైజ్ సిబ్బందితో సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల ఏర్పాటును సహించేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో …

Read More »

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్  నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, టీటీడీ సిఈ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి …

Read More »

జిల్లాల జాయింట్ కల్లెక్టర్లతో సమీక్షా సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ గురించి సహకార సంఘాల కమీషనర్ మరియు రిజిస్ట్రార్ ఎ.బాబు I.A.S , రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కల్లెక్టర్లతో ఈరోజు సమీక్షా సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జెసి శుభం భన్సల్ తిరుపతి మాట్లాడుతూ జిల్లాలోని 58 పి.ఎ.సి.ఎస్.లలో రికార్డులు కంప్యూటరీకరణ పనులు జరుగుతున్నాయని, సదరు ప్రక్రియలో భాగంగా సంఘ సభ్యుల KYC వివరాలు, లోన్లు, డిపాజిట్లు మరియు ఇతర వివరాలు ఆన్లైన్ …

Read More »

క్రమశిక్షణకు మారు పేరు స్కౌట్స్ అండ్ గైడ్స్: జిల్లా విద్యాశాఖధికారి కె. వి. ఎన్. కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్, 75 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో మంగళం లో వున్నా జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కేవీక్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో స్కోట్, గైడ్ యూనిట్స్ విధిగా ఏర్పాటుకు కృషి జరుగుతుందని 2024-25వార్షిక సం. ము నకు గాను జిల్లాలో 1500 పాఠశాల లలో స్కౌట్ శాఖలు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నామని. ఇందులో ప్రధాన మంత్రి  క్రింద తిరుపతి జిల్లాలో …

Read More »

ఘనంగా 75వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవతరణ దినోత్సవ వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారులు కలసి స్టికర్, మెమెంటోను అందజేసి, శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం స్కౌట్స్ అవతరణ దినోత్సవ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమీషనర్లు ఎం. ఎం. రెడ్డి, టి. రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి ఎం. జయరాం, రాష్ట్ర సహాయ కార్య నిర్వాహక కమీషనర్ కోటేశ్వరరావు, …

Read More »

నేడు ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీలో సంయుక్తంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి ఎంఎల్ఏ

-అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ -క్యాన్సర్ వ్యాధి నివారణ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి : తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాది పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉదయం …

Read More »

జిఎంసి కార్మికులు సమస్యల పరిష్కారానికి ప్రతి నెల రెండో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిఎంసి కార్మికులు సమస్యల పరిష్కారానికి ప్రతి నెల రెండో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యల పై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ప్రతి నెల రెండో గురువారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. గురువారం కమిషనర్ చాంబర్ లో కార్మికుల సమస్యల పరిష్కారం పై లీడ్ బ్యాంక్ …

Read More »

ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమగా చర్యలు

-ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ నగరపాలక సంస్థ లో సమీక్ష సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమని పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) నగరాభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ …

Read More »

ముమ్మరంగా రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ముమ్మరంగా జరుగుతుందని, ఆక్రమణదార్లు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే జిఎంసి సిబ్బందే పూర్తి స్థాయిలో తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. గురువారం కమిషనర్  పట్టణ ప్రణాళిక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో ఆక్రమణల తొలగింపుపై పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగర పరిధిలో దశలవారీగా చేపట్టిన డ్రైన్లు, రోడ్ల …

Read More »

ఉచిత D.S.C కోచింగ్ ఆన్లైన్ పరీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘికసంక్షేమశాఖ, సంచాలకులు, తాడేపల్లివారి ఉత్తర్వుల మేరకు తేదీ 10.11.2024న ఉచిత MEGA DSC SC & ST స్క్రీనింగ్ పరీక్షను జరుగును, అర్హులైన అభ్యర్థులు అందరు ఉచిత D.S.C కోచింగ్ ఆన్లైన్ పరీక్ష కు హాజరు కావలసినదిగా కోరడమైనది. అని  కే. శ్రీనివాస్ రావు, జిల్లా ఎస్.సి సంక్షేమ మరియు సాధికారత అధికారి, ఎన్టీఆర్ వారు తెలిపినారు. కావున సంబంధిత అభ్యర్ధులు స్క్రీనింగ్ పరీక్ష నందు పాల్గొనే (749) మంది ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్ధులకు SMS …

Read More »