-దీపం పథకం అర్హులకు రూ.164 కోట్లు లబ్ధి -డిబిటి ద్వారా బదిలీ సాలూరు (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో దీపం-2 పథకం క్రింద 1,97,727 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. దీపం-2 పథకం క్రింద ౩ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. దీపం పథకంను శుక్రవారం సాలూరు పట్టణంలో మంత్రి ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన …
Read More »Monthly Archives: November 2024
అత్యంత పారదర్శకంగా దీపం-2 పథకం అమలు
-లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి -ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అత్యంత పారదర్శకంగా దీపం-2 పథకం అమలుకు చర్యలు తీసుకున్నామని, లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం విజయవాడలోని పటమటలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్.. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి దీపావళి …
Read More »సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమగ్రత, ఐక్యతకు కృషిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురష్కరించుకుని ఏక్తా దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఐక్యమత్యాన్ని …
Read More »కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించండి
-నారెడ్కో సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తదుపరి జరగుతున్న తొలి ఎన్నికలలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తన అభ్యర్దిత్వాన్ని బలపరచాలని మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విన్నవించారు. స్ధిరాస్తి రంగం అభివృద్దికి. ఆరంగం ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. నగరంలోని నిర్వహించిన జాతీయ స్దిరాస్తి అభివృద్ది మండలి (నారెడ్కో) సర్వసభ్య సమావేశానికి ఆలపాటి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే …
Read More »రూరల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్, రూరల్ టెక్నాలజీ పార్క్ సందర్శన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ ను , రూరల్ టెక్నాలజీ పార్క్ (RTP) ను శుక్రవారం సందర్శించారు. రూరల్ డెవలప్ మెంట్ నిమిత్తం సెంటర్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు, వున్న పథకాలు, గ్రామీణా ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుపర్చేందుకు, సిల్క్ డెవలప్ మెంట్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలు తెలుసుకునేందుకు ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »నగరంలో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫొటో గ్రాఫర్లలో ఫొటో జర్నలిస్టులు వేరయా…అన్నట్లు నగరంలో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం బందరురోడ్డులోని బాలోత్సవ భవన్లో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎపి సర్వోన్నత న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్స్ కార్యక్రమానికి రావడం ఇది రెండవసారి …
Read More »ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలి… : మోటూరి శంకర్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టబధ్రుల శాసనమండల అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.15 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి మాజీ సైనికులు కూడా, శాసనమండలి ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు కావున, ప్రతి ఒక్క మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జీవో …
Read More »12 గంటల్లో పాతాళయాత్ర!
-మరో మైలురాయిని సాధించబోతున్న భారత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ సమద్రయాన్ కు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మెషీన్ ను కూడా సిద్ధం చేసింది. దీనికి మత్స్య-6000 అని పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు విజయ వంతమైతే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాల క్లబ్ లోకి భారత్ కూడా అడుగు పెడుతుంది.
Read More »నవంబర్ 7న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్ పూజ సందర్భంగా నవంబర్ 7ను సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీలోని NCT ప్రజలకు ఛత్ పూజ ఒక ముఖ్యమైన పండుగ అని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ 7ని పూర్తికాల సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ సీఎం అతిషికి ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు.
Read More »స్టేక్ హోల్డర్స్ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్యాచరణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనకు స్టేక్ హోల్డర్స్ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనలో అధికారులు, ప్రజల భాగస్వామ్యం అంశాలపై నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎంఎల్సీలు కెఎస్.లక్ష్మణరావు, సిహెచ్.ఏసురత్నం, ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ లతో కలిసి నగర కమిషనర్ నేతృత్వంలో …
Read More »
Prajavartha Online Telugu News