వినుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వినుకొండ బి.ఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ (వినుకొండ ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ …
Read More »Monthly Archives: November 2024
సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి అందించినపుడే అభివృద్ది
-కేంద్ర ప్రభుత్వ పధకాలు ప్రజలందరకూ తెలిసేలా ప్రచారం చేయాలి -కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలులో జిల్లా రాష్టానికి ఆదర్శం కావాలి -పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ పధకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లా రాష్టానికే ఆదర్శంగా నిలవాలని పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 58 సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నదని, వాటి వివరాలు ప్రజలకు తెలిసేలా, వినియోగించుకొనేలా అధికారులు కేత్రస్థాయిలో ప్రచారం చేయాలని పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ …
Read More »మానవసేవ మాధవ సేవ
-శ్రీసత్యసేవ సేవలుఆదర్శనీయం -రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీసత్యసేవ సేవలుఆదర్శనీయం అని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయమునందు శ్రీ సత్య సాయి బాబా 99 జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ పాల్గొన్నారు. అంతకుమునుపు శ్రీ సత్య సాయి సమాధిని రాష్ట్ర గవర్నర్ సందర్శించారు. కుశ్వంత్ హాలులో శ్రీ సత్య సాయి బాబా 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ …
Read More »‘AP ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2024’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 29 నుండి 01 డిసెంబర్ 2024 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ‘ఎపిఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2024’ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఎపి ఛాంబర్స్) శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్స్పో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనుంది. ఎక్స్పోను ప్రారంభించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమ్మతించారు. హెచ్ఆర్డి, ఐటి, కమ్యూనికేషన్స్ & …
Read More »నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో అంతర్జాతీయ గుర్తింపు
-దేశ వ్యాప్తంగా జిఐకు ఎంపిక చేసిన ఎనిమిది ఉత్పత్తులలో నరసాపురం లేసుకు స్థానం -రేపు భౌగోళిక సూచి సర్టిఫికెట్ ను అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో నరసాపురం లేస్ కు అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజి, బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25న ప్రత్యేక …
Read More »జిల్లేడుబండ రిజర్వాయర్ భూ సేకరణకు నిధులివ్వండి
-వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ ఆగిన పనులు -తొలి దశ భూ సేకరణ కోసం రూ.93.59 కోట్లు కావాలి -రికార్డ్ సమయంలో పనుల పూర్తికి సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు -రిజర్వాయర్ ఏర్పాటుతో తీరనున్న తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలు -పెద్ద ఎత్తున ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి అవకాశాలు -జల వనరుల శాఖా మంత్రి రామానాయుడుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని జిల్లేడుబండ రిజర్వాయర్ (JBR) ప్రాజెక్టు …
Read More »నారావారిపల్లిలో ఏర్పాట్లను పరిశీలించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
-త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని నాయకులను ఆదేశించిన పులివర్తి నాని -అసెంబ్లీ ముగిసిన వెంటనే విజయవాడ నుండి నేరుగా నారావారిపల్లెకు చేరుకున్న ఎమ్మెల్యే -నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28న నారావారిపల్లెలో నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా …
Read More »పూల వర్తక గుమాస్తాలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బొమ్మసాని జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ నాయకులు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ది విజయవాడ పూల వర్తక గుమాస్తాలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గొల్లపూడిలో హోల్సేల్ మార్కెట్ సమీపంలోని కొత్తగా నిర్మిస్తున్న పూలమార్కెట్ సమీపంలో బొమ్మసాని సుబ్బారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ పూల వర్తక గుమాస్తాలు సంక్షేమం కోసం తనవంతుగా అన్ని విధాలా కృషిచేసి సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. త్వరలో రాబోతున్న పూల మార్కెట్కు …
Read More »వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీతారామపురం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీసత్య సాయి మందిరంలో నయన మనోహరమైన డెకరేషన్లతో వేలాది మంది భక్తుల శ్రీ సత్య సాయిబాబా నామస్వరణ భజనలతో వారం రోజులు పాటు అంగరంగ వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు జరిగాయి ఇందులో భాగంగా ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, ప్రేమలింగాభిషేకాలతో, శ్రీ సత్య సాయి వ్రతం వేద పటణం, భజనలు, స్వామివారి సందేశాలు, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, …
Read More »ముగ్గురికి సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల అందజేసిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యం బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం ముగ్గురు లబ్దిదారులకి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ నైజాం గేట్ ప్రాంతంలో నివాసం వుండే షేక్ …
Read More »
Prajavartha Online Telugu News