-శాసన సభ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2021లో తీసుకు వచ్చిన విద్యుత్ సుంకం చట్టం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడిందని, దానిని సరిదిద్దడానికే… విద్యుత్ సుంకం 2వ సవరణ 2024 చట్టాన్ని తీసుకువచ్చినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 ఆమోదానికి సభ అనుమతి కోరుతూ.. శుక్రవారం శాసనసభ లో ప్రవేశపెట్టిన సందర్భంగా… మంత్రి గొట్టిపాటి …
Read More »Monthly Archives: November 2024
ఎమ్ సి సి బృందాలకు శిక్షణ
-డి ఆర్వో టి. సీతారామమూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యు అధికారి టి. సీతారామమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్ సి సి బృందాల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి. సీతారామమూర్తీ మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తన నియమావళి …
Read More »భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా బిర్సా ముండా ఒక మైలురాయి
-జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బిర్సా ముండా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతని చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జార్ఖండ్ …
Read More »గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా రెండోవ రోజు పుస్తక ప్రదర్శన
-జి. శ్రీదేవి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయాధికారి శ్రీమతి జి. శ్రీదేవి. తెలియ చేశారు. శుక్రవారం శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంధాలయము, రాజమహేంద్రవరం నందు 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవములను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకి ముఖ్య అతిథిగా డా కర్రి రామారెడ్డి హాజరయ్యారు.. ఈ ప్రదర్శనలో గ్రంథాలయంలో గల తాళ పత్రాలు, తామ్ర శాసనాలు, విలువైన గ్రంథాలను, చేతివ్రాత ప్రతులు మరియు వివిధ వ్యక్తుల జీవిత …
Read More »గ్రాడ్యుయేషన్, బిషప్ ఆర్డినేషన్ సెర్మనీ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ట్రూత్ బైబిల్ దిలాజికల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ ప్రముఖ హోటల్లో( హోటల్ ఎస్ఆర్సి గ్రాండ్ ) నందు గ్రాడ్యుయేషన్ మరియు బిషప్ ఆర్డినేషన్ సెర్మనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రముఖ దైవ సేవకులు విచ్చేశారు. అనేక సంవత్సరాలుగా విలువైన సమయాన్ని దేవుని సేవకే కేటాయించి, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖ వ్యక్తిగా గుర్తించబడ్డ కలపాల రవికుమార్ ‘బిషిప్’ గా ఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది , కలపా …
Read More »ఈ నెల నవంబర్ 30 నాటికి జిల్లాలో 3 ఉచిత ఇసుక డీసిల్టేషన్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి
-ఈ నెల 19 నుండి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ క్యాంపెయిన్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల నవంబర్ 30 నాటికి జిల్లాలో 3 ఉచిత ఇసుక డీసిల్టేషన్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ నెల 19 నుండి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ క్యాంపెయిన్ నిర్వహణ ద్వారా ప్రజల్లో మరుగు దొడ్ల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. నేటి శుక్రవారం మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానం …
Read More »గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గం
-బాల్యవివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు జిల్లా కలెక్టర్ డా. ఎస్ వేంకటేశ్వర్ -స్త్రీ, పురుష అనే బేధం లేకుండా అమ్మాయిలను తల్లిదండ్రులు బాగా చదివించాలి : ఎస్ టి కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టేడ గిరిజన భవనం నందు బర్సా ముండా జయంతి …
Read More »భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి
-డిసెంబర్ చివరి నాటికి వంద శాతం పీజీఆర్ఎస్ రెవెన్యూ సంబంధిత అర్జీల పరిష్కారం కావాలి -ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖ అని ప్రజలకు సేవలు ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని, ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని వాటిని పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో …
Read More »ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి పెట్టుకున్న దరఖాస్తులకు త్వరగా అనుమతులు మంజూరుచేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన చాంబర్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగల్ డెస్క్ పాలసీ కింద 80 దరఖాస్తులు రాగా అందులో 52 దరఖాస్తులకు అన్ని అనుమతులు వచ్చాయని వాటిని ఆమోదిస్తున్నామన్నారు. మిగిలిన 28 దరఖాస్తులకు …
Read More »ఉచిత ఇసుక పాలసీ పటిష్టవంతంగా అమలుచేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక పాలసీ పటిష్టవంతంగా అమలుచేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి sand కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఇసుక రీచ్ లలో మిషనరీ, భారీ వాహనాలు అనుమతించకుండా చూడాలని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అరికట్టాలని, ఇందుకోసం ఇసుక రీచ్ ల ప్రవేశ మార్గాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, ప్రతి …
Read More »
Prajavartha Online Telugu News