Breaking News

Monthly Archives: December 2024

తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి బీసీ భవన్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో తూర్పు కాపు, గాజుల కాపు రాజకీయంగా గుర్తిస్తుంది తెలుగుదేశం, జనసేన పార్టీలు అని, తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా …

Read More »

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఊర్మిళ నగర్ లోని శ్రీ వెంకటలక్ష్మి బ్రహ్మ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ యాజమాన్యం జవ్వాజి వెంకట్రావు, రోశిరెడ్డి ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు వాటర్ ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతిపాటి శ్రీధర్ సూచించారు.

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలు ఘన నివాళులర్పించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. కూటమి నేతలు మాట్లాడుతూ సమాజంలో అణగారిన పేద ,వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ …

Read More »

ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

-నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు -26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ -పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష -రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు -నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు -గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ -ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

బాపట్ల,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లు గురువారం బాపట్లకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళితో కలిసి బాపట్ల మున్సిపల్ …

Read More »

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం

-అంతర్జాతీయస్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ -ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకారం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ …

Read More »

కియా పనితీరు భేష్

-మంత్రి వాసంశెట్టి సుభాష్ -కియా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం మంత్రి సవితమ్మ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : కియా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కార్మిక ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయడం ఎంతో అభినందనీయమైనదని రాష్ట్ర కార్మిక పరిశ్రమలు బాయిలర్స్ ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్య సంరక్షణ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తొలిసారి కార్మిక శాఖ మంత్రిగా పెనుగొండ ఎర్ర మంచు ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల …

Read More »

జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం వేమూరు నియోజక వర్గoలోని జంపని గ్రామంలోని వరి కల్లాలను రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 15 వేల ఎకరాలలో వరి పంటలు సాగు చేశారని ఇప్పటివరకు 9వేల ఎకరాల్లో …

Read More »

14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు

-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశ్యంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్దరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు. సాగునీటి సంఘాలకు …

Read More »

మహిళలు మరియు బాలల భద్రత మరియు రక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, బాలల భద్రత వారి రక్షణే ప్రధాన ధ్యేయంగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్న నేపథ్యాల నుండి వచ్చిన మరియు వివిధ రకాల హింసలకు గురవుతున్న మహిళలు మరియు బాలల భద్రత కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీఎ. సూర్య కుమారి, IAS అన్నారు. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన …

Read More »