విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది.21.12.2024 తేదీ నుండి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమం ది.25.12.2024 తేదీన జరుగు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి ఇరుముళ్లను (దీక్షా విరమణ) సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. దేవస్థాన అధికారులు మరియు ఇతర పోలీస్ అధికారులతో కలిసి భవాని …
Read More »Monthly Archives: December 2024
బడి పండుగతో విద్యార్థులకు జరిగే మేలేమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించనున్న బడి పండుగతో ఒనగూరే ప్రయోజనాలేమిటో తల్లిదండ్రులకు ప్రభుత్వం వివరించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తల్లిదండ్రుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని.. ఇప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ఎవరిని మోసం చేయటానికని సూటిగా ప్రశ్నించారు. నూతన విద్యా విధానం కోసం గత …
Read More »యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం
–కార్యకర్తకు ల్యాప్టాప్ అందచేసిన గద్దె క్రాంతికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వ హాయంలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులు రూ 40 వేలతో కోనుగోలు చేసిన ల్యాప్టాప్ను గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లోని కనకాల దుర్గాభవానీకి గద్దె క్రాంతికుమార్ అందచేశారు. ఈ సందర్భంగా …
Read More »కాంట్రాక్ట్ MPHA ల తొలగింపు పై ప్రభుత్వం పునరలోచించాలి
-అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు శ్రీకాంత్ రాజు, ఆస్కార రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖ లోని సుమారు 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న మగ ఆరోగ్య కార్యకర్తలు ను MPHA(M) లని 120 రోజుల లోపల తొలగించి తాజాగా నియామకాపు మెరిట్ ను ప్రకటించాలన్న తెలంగాణా హై కోర్టు తీర్పును అనుసరించి, నిర్ణీత గడువు ఉండగానే ఈరోజు వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం పట్ల శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు లు విచారం వ్యక్త పరిచారు. ఏపి …
Read More »మహిళలపై హింస పై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో యన్ సి సి ఆర్మీ వింగ్ మరియు నేవీ వింగ్ ఆధ్వర్యంలో మహిళలపై హింస పై అవగాహన సదస్సు జరిగింది ఫెడరేషన్ ఆఫ్ అబ్సటట్రిక్స్ మరియు గైనకొలాజి సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా యి సదస్సు నిర్వహించారు. Dr విజయ , రైన్బో హాస్పిటల్ ముఖ్య అతిథి గా విచ్చేసి మహిళలు పై హింస కు వ్యతిరేకంగా గా నవంబర్25 నుండి డిసెంబర్ 10 వరకు అనేక కార్యక్రామాలు జరుపుతున్నామని హింస ఎవరూ …
Read More »500 కుటుంబాలకు న్యాయం చేయాలి…
-ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిలియన్ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిలియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వై.చిట్టి బాబు మాట్లాడుతూ జనవరి 2020 లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్ గా, 2156 మంది ని తీసుకున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 2022 మార్చి 31న తీసివేశారు. మేము పోలీస్ శాఖలు విధులు నిర్వహించామని, బోర్డర్ చెక్పోస్టుల్లో …
Read More »ప్రమాదంలో భారత రాజ్యాంగం దీపాంకర్ భట్టాచార్య ఆందోళన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని, దానిని రక్షించుకోవలసిన బాధ్యత దేశంలోని వామపక్ష ,ప్రజాతంత్ర శక్తులపై వున్నదని సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఉద్టిటిoచారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మోదుమూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని వివాదాస్పద మందిరాల సమస్యను తెరపైకి తెచ్చి …
Read More »ఈ నెల 7డిసెంబర్ న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పేరెంట్ టీచర్ సమావేశాలను ఫలవంతంగా, విజయవంతంగా నిర్వహించాలి
-పేరెంట్ టీచర్ సమావేశాలను తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల డిసెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారు సద్వినియోగం చేసుకునేలా, ఫలవంతంగా సమావేశాలు నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాలోని విద్యా శాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు, హెచ్ఎం లతో పేరెంట్ టీచర్ సమావేశాల సన్నద్ధత పై …
Read More »తిరుపతి విమానాశ్రయం నుండి మొదటి అంతర్జాతీయ విమానం సింగపూర్ నకు డిసెంబర్ 6 (నేడు) ప్రయాణం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరియు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మార్గదర్శకత్వంలోను విమానాశ్రయ సౌకర్యాలను పెంపొందించే లక్ష్యంతో, తిరుపతి విమానాశ్రయం నుండి మొదటి అంతర్జాతీయ విమానం సింగపూర్కు రేపు ఉదయం బయలు దేరుతుందని శ్రీనివాస రావు మన్నే, విమానాశ్రయ డైరెక్టర్, తిరుపతి వారు ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. విమాన వివరాలు: – విమానాశ్రయం: తిరుపతి (VOTP) – గమ్యస్థానం: సింగపూర్ (WSSL) – ప్రయాణ తేదీ: 06-12-2024 …
Read More »ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు
-నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు -26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ -పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష -రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు -నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు -గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ -ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల …
Read More »
Prajavartha Online Telugu News