Breaking News

Daily Archives: March 14, 2025

9 మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు డిసిహెచ్ఎస్‌లుగా ప‌దోన్న‌తి

-అర్హులైన 85 మంది వైద్యులలో 50 మంది ప‌దోన్న‌తికి నిరాకరణ -ఆందోళన వ్యక్తం చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ -పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయిలో ఏర్పడిన జిల్లా ఆరోగ్యసేవల సమన్వయకర్తల (DCHS)పోస్టులకు శుక్రవారం చేపట్టిన భర్తీ ప్రక్రియలో తొమ్మిది మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు పదోన్నతి పొందారు. ప్ర‌స్తుతం 6 డిసిహెచ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉండ‌గా, త్వరలో మరో 2 ఖాళీలు ఏర్పడనున్నాయి. వైద్య‌, ఆరోగ్య శాఖా …

Read More »