-విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను అందించిన ముఖ్యమంత్రి నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చందర్లపాడు మండలం, ముప్పాళ్లలో శనివారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమం సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, విభిన్న ప్రతిభావంతుల శాఖ తదితర శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన సెర్ప్-ఉన్నతి వడ్డీలేని రుణాల మంజూరుకు సంబంధించిన స్టాల్ను సందర్శించి.. మహిళలతో మాట్లాడారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అమలుచేస్తున్న …
Read More »Monthly Archives: April 2025
“శ్రీరామ నవమి”
-అందరికి “శ్రీరామ నవమి” శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుత్రకామేష్టి యాగంలో దశరథ మహారాజుకి జన్మించిన తొలి సంతానమే మన రామయ్య !! పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో జరిగింది రాముని జననం.. చైత్ర శుద్ధ నవమి నాడే “శ్రీరామ నవమి”. ఆ రోజే సీతా రాముల పట్టాభిషేకము జరిగినది… సీతారాముల కళ్యాణం అన్ని రామ మందిరాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు.. వడపప్పు,పానకం,చలిమిడి నైవేద్యం గా సమర్పిస్తారు.. సీతా స్వయంవరంకై రాముడు “మిథిల”వెళ్ళినాడు… శివధనస్సును అవలీలగా విరిచి, జానకి మెడలో వేసెను కళ్యాణ …
Read More »శ్రీరామ నవమి శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రామో విగ్రహవాన్ ధర్మః’ – సకల సుగుణాలు, ధర్మం, న్యాయం మూర్తీభవించితే అది సాక్షాత్ రాముని రూపమే అవుతుంది. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధు మూర్తి శ్రీరాముడు… తిరుగులేని పరాక్రమశీలి అని శ్రీమద్వాల్మీకి రామాయణం చెబుతోంది. సత్యం, ధర్మం, న్యాయం అనేవాటిని ఒక పాలకుడు ఎంత నిబద్ధతతో పాటించాలో శ్రీరామచంద్రుడి నుంచి పాలకులు గ్రహించాలి. దశరథ తనయుడు ధర్మానికి ప్రతీక కాబట్టే… త్రేతా యుగం నుంచి నేటి కలియుగంలోనూ రామ నామం వాడవాడలా మారుమోగుతూ ఉంది. …
Read More »గ్రామాలకు సీసీ రోడ్ల శోభ
-పవన్ కళ్యాణ్ చొరవతో మారుతున్న పిఠాపురం దశ -ఒకే రోజు రూ.3.7 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు -నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్లను ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు కోట్ల 70 లక్షల రూపాయల నిధులు.. 21 అభివృద్ధి పనులు.. ఒకే రోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాగా శాసన మండలి సభ్యులు కొణిదెల …
Read More »పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు
– సీసీ రోడ్ల కోసం రూ. 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం రూ. 10.85 కోట్లు – ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతుల కోసం రూ. 8 కోట్లు – ఇప్పటికే 16 కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టాం – మీడియా సమావేశంలో శాసన మండలి సభ్యులు నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శాసన సభ్యులుగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే కూటమి …
Read More »శ్రీరామచంద్రడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు
-శ్రీరామ నవమి శుభాకంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామ నవమి సందర్భంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు ప్రతి ఇంట శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరాముడు పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా వుండేవారు. ఆ రాముడి ఆశీస్సులతో పేదవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమానికి …
Read More »గ్రామంలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టించారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బీహార్ లోని మారుమూల గ్రామంలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టించారని, సామాజిక న్యాయం అనే సిద్దంతాన్ని బలంగా ప్రజల్లో తీసుకొని వెళ్ళిన మహనీయులు డా.బాబు జగజ్జివన్ రామ్ అని, అటువంటి మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఏపిల సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత మాజీ ఉప ప్రధాని సమతావాది డా.బాబు జగజ్జివన్ …
Read More »క్యాంటీన్ల సమయం, ఆహారం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్ధాలపై ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియచేయవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో రూ.5కే పేదలకు ఆహారం అందిస్తుందన్నారు. క్యాంటీన్ల సమయం, ఆహారం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారన్నారు. కనుక …
Read More »అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి రోజు ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా ప్రజారోగ్య విభాగం క్షేత్ర స్థాయిలో పిన్ పాయింట్ ప్రోగ్రాం సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ గారు కెవిపి కాలనీ, ఆర్.అగ్రహారం, శారదా కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని నూరు …
Read More »బాబూ జగ్జీవన్ రామ్ ఆదర్శనీయులు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ ఆదర్శనీయులని నగరపాలక సంస్థ ఇంచార్జి మేయర్ షేక్ సజిలా, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. శనివారం జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా తొలుత జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన చిత్ర పటానికి, అనంతరం విజ్ఞాన మందిరం దగ్గరలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు …
Read More »