Breaking News

“బేటి బచావో -బేటి పాడవో “ఎవర్నెస్ పోగ్రామ్ కు మాగుంట శ్రీనివాసరెడ్డి కి ఆహ్వానం 

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త:
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ని ఆదివారం వారి కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జనాబ్ షేక్. ఖలీఫా తుల్లా బాషా బాష కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ నెల 29 వ తేదీన విజయవాడలో జరుగు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున జరిగే “బేటి బచావో -బేటి పాడవో “ఎవర్నెస్ పోగ్రామ్ కు మాగుంట శ్రీనివాసరెడ్డి ని  ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *