అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావుతో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని మంత్రి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు.
Tags amaravathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …