Breaking News

Tag Archives: gudivada

రాష్ట్రంలో వెలమ సంఘీయుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తా

-గుడివాడలో సంఘ భవన నిర్మాణం అభినందనీయం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చైతన్యం కల్గిన వెలమ సంఘీయుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని వెలమ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు గంటా ఆనంద్, కార్యదర్శి గులిపల్లి ప్రభాకరరావు, మాజీ కౌన్సిలర్లు మూడెడ్ల రామారావు, చింతల భాస్కరరావు, …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి.. -18 సం.రాలు వయస్సు నిండిన యువతీ యువకులు, ఓటరుగా తమ పేర్లును నమోదు చేసుకోవాలి.. -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు …

Read More »

మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతో దోహదపడుతుంది…

-జగనన్న పాలవెల్లువ పధకం కింద జిల్లాలో 303 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది.. -జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళాపాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతో దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత అన్నారు. జగనన్న పాలవెల్లువ పధకం లో భాగంగా స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవిలత పాల్గొన్నారు. ఈ …

Read More »

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…

-ఓటీఎస్ రుణ మాఫీతో లబ్దిదారులు ఇంటిపై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తుంది.. -జగనన్న గృహాల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలి.. -సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలను అందించాలి.. -జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మేంట్ (ఓటీఎస్) తో రుణమాఫీ చేసి లబ్దిదారుల స్థిరాస్థులపై ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టరు (హౌసింగ్) శ్రీ …

Read More »

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ టోర్నీ…

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీ సీఎం కప్ టోర్నీ కృష్ణాజిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటే రత్నదాస్ కలిశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్) పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి… -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందున ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలి ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను …

Read More »

గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం…

-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3 సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా.. -డివిజన్ స్థాయి కమిటీ ప్రతి నెల చట్టం అమలు పై సమీక్షిస్తుంది.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్డీవో శ్రీనుకుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. …

Read More »

లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒన్ టైమ్ సెటిల్మెంట్) సద్వినియోగం చేసుకోవాలి…

-ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం.. -స్పందన ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.. -యంపీడీవో వెంకటరమణ గుడివాడ రూరల్, (మల్లాయపాలెం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) పథకాన్నిలబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం గ్రామ సచివాలయంలో సోమవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్), స్పందన, సిటిజన్ అవుట్రీచ్ …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి.. -థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు దారులకు అందించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ …

Read More »

ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వాలంటీర్ కు రోజుకు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లక్ష్యం -ప్రతి శుక్రవారం ప్రభుత్వ పథకాల పురోగతిని సమీక్షించేందుకు ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. -రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీపీసీ సెంటర్లు ద్వారా ధాన్యం కొనుగోలును సమర్థవంతంగా చేయాలి.. -జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పక్కా రిజిస్ట్రేషన్ తో పేద ప్రజల సొంత ఇంటి యజమానులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనే …

Read More »