-రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు : జేసీ ఎల్. శివశంకర్. గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో ఘన వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. గుడ్లవల్లేరు లో శనివారం ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని అధికారులతో కలిసి జేసీ సందర్శించారు. కేంద్రంలో తడిచెత్త, పొడిచెత్త కలిసి సేకరించడం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ, షాపులకు వెళ్లి …
Read More »Tag Archives: gudlavalleru
అభివృద్ది పథంలో గుడ్లవల్లేరు మండలాన్ని అగ్రగామిగా నిలుపుదాం..
-జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన వారందరికీ అందించి గుడ్లవల్లేరు మండలాన్ని అభివృద్ది పథంలో అగ్రగామిగా నిలుపుతానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ కొడాలి సురేష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్శన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంటి ఏ నిధులు వచ్చినా …
Read More »అంగలూరు డైట్ కళాశాలలో రాష్ట్ర స్థాయి సైన్సు కాంగ్రెస్ సెమినార్ ఏర్పాటుచేయడం సంతోషంగా ఉంది…
-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక -మన చుట్టూ ఉన్న ప్రతి అంశం సైన్సుతో ముడిపడి ఉంది.. -నూతన ప్రయోగాలు ద్వారానే సైన్సు సంబందిత కొత్త కొత్త విషయాలు వెలువడతాయి.. -డైట్ కళాశాలల్లో నాడు-నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తాం… ..విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గుడ్లవల్లేరు(అంగలూరు), నేటి పత్రిక ప్రజావార్త : బోధన ద్వారా నేటి విద్యార్థులను భావి తరాల ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సైన్సు కాంగ్రెస్ సెమినార్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఎంతోగానో దోహద పడుతుందని జిల్లా పరిషత్ చైర్ …
Read More »వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో భాగంగా డ్రోన్ సహాయంతో చేస్తున్న రీ సర్వే పనులను పరిశీలించిన మంత్రి కొడాలి నాని…
-ఎంపిక చేసిన గ్రామాల్లో అక్టోబరు నాటికి రీ సర్వే పనులుల పూర్తి చేస్తాం… -అంగలూరు గ్రామంలో 679 సర్వేనెంబర్లలో 2856.65 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశాం.. … జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె. మాధవీలత గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శతాబ్ధ కాలం తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి …
Read More »వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో భాగంగా డ్రోన్ సహాయంతో చేస్తున్న రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో ఖాజావలి…
-ఎంపిక చేసిన గ్రామాల్లో అక్టోబరు నాటికి రీ సర్వే పనులుల పూర్తి చేస్తాం… -చంద్రాల గ్రామంలో 344 సర్వేనెంబర్లలో 1,412.08 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశాం… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్ సహాయంతో రీసర్వే పనులను వేగవంతంగా చేస్తున్నామని (ఇఛార్జి) ఆర్డీవో ఎన్. ఎస్.కె.ఖాజావల్లి అన్నారు. శుక్రవారం గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో రెవెన్యూ, సర్వే అధికారులతో కలసి రీసర్వే …
Read More »మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 18 నుంచి 45 లోపు వయస్సు గల వారందరికీ వ్యాక్సిన్ వేయాలి…
-వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు పక్కాగా ఆన్ లైన్ లో నమోదు చెయ్యాలి.. -పాఠశాల విద్యార్ధులతో కలసి భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేసిన ఆర్డీవో ఖాజావలి -ఆర్డీవో(పూఅభా) ఎన్.ఎస్.కె. ఖాజావలి గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా డివిజన్ పరిధిలో 18 నుండి 45 సం.రం.ల వయస్సు గల వారందరకీ వ్యాక్సిన్ వేసి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చెయ్యాలని ఆర్డీవో(పూ.అ.భా) ఎన్.ఎస్.కె. ఖాజావలి అన్నారు. మంగళవారం గుడ్లవల్లేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆర్డీవో ఖాజావలి అధికారులతో …
Read More »వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకములో డ్రోన్ ద్వారా రీ సర్వే పనులను ప్రారంభించిన ఆర్డీవో శ్రీనుకుమార్
గుడ్లవల్లేరు, ఆగస్టు,23 :- వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్ ద్వారా సహాయంతో రీసర్వే పనులు ప్రారంభించామని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. సోమవారం గుడ్లవల్లేరు మండలం వేమవరప్పాలెం గ్రామంలో రెవెన్యూ, సర్వే అధికారులతో కలసి రీసర్వే పనులను ఆర్డీవో శ్రీనుకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రారంభించారన్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో …
Read More »
Prajavartha Online Telugu News