Breaking News

Tag Archives: guntur

ఏపీయుఎఫ్ఐడీసి ఆధ్వర్యంలో వర్క్‌షాప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధుల సమర్థవంతమైన వినియోగం మరియు అదనపు రుణాల సమీకరణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీయుఎఫ్ఐడీసి) ఆధ్వర్యంలో విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్లో మంగళవారం నుంచి రెండు రోజుల ఉన్నత స్థాయి వర్క్‌షాప్ లో గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పాల్గొన్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్.పొంగూరు నారాయణ, హడ్కో సీఎండీ …

Read More »

‘యోగాంధ్ర 2026’ కార్యక్రమాలు వేగవంతం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల శారీరక, మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమాలను గుంటూరు నగరంలో మరింత వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా యోగా రంగంలో నిపుణులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఒక్కో సచివాలయంకు 17 మంది చొప్పున …

Read More »

“పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత”

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : “పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత” అనే నినాదంతో నగరంలో పారిశుద్ధ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం విజయవంతంగా 3వ వారంలోకి అడుగుపెట్టిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే ఈ మూడవ వారపు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో భాగంగా నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రత్యేక రోజువారీ కార్యాచరణ …

Read More »

ఉండవల్లిలో యోగా కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహలు వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. సోమవారం నిర్వహించాల్సి ఉన్న యోగా కార్యక్రమం వర్షం కారణంగా మంగళవారానికి వాయిదా వేశామని చెప్పారు. ఉండవల్లి గుహల వద్ద ఉదయం ఆరు గంటల నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, యోగా నిర్వాహకులు, …

Read More »

గుంటూరు పి.జి.ఆర్.ఎస్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ హాజరయ్యారు. ముఖ్యంగా పిజిఆర్ఎస్ లో ప్రజా సమస్యలు ఎక్కువ భాగం రెవిన్యూ విభాగానికి సంబంధించినవే ఉంటున్నందున ప్రత్యేక రెవిన్యూ క్లినిక్ లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్ కు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా రెవెన్యూ క్లినిక్ లో ప్రవేశించారు. …

Read More »

12న రెండు ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం

-ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెండు ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమాలను నిర్వహించుటకు ప్రతిపాదించింది. దీనిపై ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు ఉన్నాయని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాగు నీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పెద్ద సంఖ్యలో వాహనాలు …

Read More »

యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలి… : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుండి 21వ తేదీ వరకు గుంటూరు నగరంలో నిర్వహించనున్న యోగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగరపాలక సంస్థ అధికారులను, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో సుమారు 5 లక్షల …

Read More »

అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 8వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

ఘనవ్యర్దాల నిర్వహణ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనవ్యర్దాల నిర్వహణ పై నూతనంగా జారీ చేయబడిన మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు “ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు – 2026 పై అవగాహన” అనే ప్రధాన అంశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి 2026 ఘన …

Read More »