Breaking News

Tag Archives: guntur

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ కి సర్వం సిద్దం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోమవారం జరగనున్న పోలింగ్ కు సర్వం సిద్దం చేశామని నగర కమిషనర్, తూర్పునియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. ఆదివారం స్థానిక ఏసి కాలేజిలో తూర్పు నియోజకవర్గానికి సంబందించిన పోలింగ్ మెటీరియల్ ను పిఓలు, ఏపిఓలకు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాలకు సంబందించి పోలింగ్ …

Read More »

పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మెటీరియల్ పంపిణీ పూర్తి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మెటీరియల్ పంపిణీ పూర్తి చేశామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.రాజ్యలక్ష్మీ తెలిపారు. ఆదివారం లాడ్జ్ సెంటర్ లోని ఏ.యల్ బి.ఈ.డి కళాశాల నందు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మెటీరియల్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు …

Read More »

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 జరగనున్న పోలింగ్ కు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు పోలింగ్ రోజుని సెలవురోజులా కాకుండా ఓటు వేయడానికి ప్రత్యేక రోజుగా పరిగణించి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే …

Read More »

పోలింగ్ మెటీరియల్ పంపిణీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 జరగనున్న పోలింగ్ కు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన పోలింగ్ మెటీరియల్ పంపిణీకి ఏసి కాలేజిలో ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆదివారమ ఉదయం 7 గంటల నుండే పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. శనివారం ఏసి కాలేజిలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »

పనులను వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు పనులను వేగంగా చేపట్టాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు తూర్పు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈవియంలు భద్రపరచే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్, రిసెప్షన్ సెంటర్లకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజిలో ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు తగు …

Read More »

పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 జరగనున్న పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ టీం సభ్యులతో పోలింగ్ విధుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & …

Read More »

పోస్టల్ బ్యాలెట్ ని 2949 మంది వినియోగం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ని 2949 మంది వినియోగించుకున్నారని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అనువుగా ఏసి కాలేజి ఫెసిలిటేషన్ సెంటర్ లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం ఇతర నియోజకవర్గాలతో కలిపి 132 మంది …

Read More »

పోలింగ్ కు ఏ సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 జరగనున్న పోలింగ్ కు ఏ సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు ప్రణాళికాబద్దంగా తీసుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్ లో పోలింగ్ రోజు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే సార్వత్రిక …

Read More »

పోస్టల్ బ్యాలెట్ ని 2714 మంది వినియోగించుకున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ని 2714 మంది వినియోగించుకున్నారని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అనువుగా ఏసి కాలేజి ఫెసిలిటేషన్ సెంటర్ లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఇతర నియోజకవర్గాలతో కలిపి 669 మంది …

Read More »

పోస్టల్ బ్యాలెట్ ని 1147 మంది ఉద్యోగులు సద్వినియోగం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ఓపిఓ విధులు కేటాయించబడిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ని 3వ రోజు 1147 మంది ఉద్యోగులు సద్వినియోగం చేసుకున్నారని, అందుకు తగిన విధంగా అసౌకర్యం కల్గకుండా, హెల్ప్ డెస్క్ లు, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం స్థానిక ఏసి కాలేజిలోని ఫెసిలిటేషన్ సెంటర్ ని పరిశీలించి, పోస్టల్ బ్యాలెట్ కి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »