Breaking News

Tag Archives: guntur

మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, రోడ్ వెంబడి ఆక్రమణలను తొలగించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శనివారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం మెయిన్ రోడ్లలో పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ …

Read More »

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతం

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర పాలక సంస్థలో విలీనం చేయదలచిన 11 గ్రామాలు, ప్రగతి నగర్, యానాది కాలనీలలో ఆక్రమణల క్రమబద్దీకరణకు నిరభ్యంతరం (యన్.ఓ.సి) ల పై ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, యం.యల్.సి చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, …

Read More »

రోడ్లు, డివైడర్లు, ఫుట్ పాత్ లను ట్రక్ మౌంటెడ్ లిట్టర్ పికర్ మెషిన్ వేగంగా శుభ్రం చేస్తుంది…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద రోడ్లు, డివైడర్లు, ఫుట్ పాత్ లను ట్రక్ మౌంటెడ్ లిట్టర్ పికర్ మెషిన్ వేగంగా శుభ్రం చేస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం అమరావతి రోడ్ లోని మధురా నగర్ ప్రాంతంలో లిట్టర్ పికర్ మెషిన్ పనితీరును జిఎంసి ఎస్ఈ (సుందర్రామిరెడ్డి)తో కలిసి కమిషనర్ నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ట్రక్ మౌంటెడ్ లిట్టర్ పికర్ మెషిన్ ద్వారా పెద్ద రోడ్లు, డివైడర్లు, …

Read More »

పారిశుధ్య, ఇంజినీరింగ్ వాహనాలన్నీంటికీ జిపిఎస్ ట్రాకర్ ని వారం రోజుల్లో ఏర్పాటు చేయాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన పారిశుధ్య, ఇంజినీరింగ్ వాహనాలన్నీంటికీ జిపిఎస్ ట్రాకర్ ని వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని, ట్రాకర్ ని త్వరలో ఏర్పాటు చేయనున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్ద పలకలూరు, ఉద్యోగ నగర్, విజయపురి కాలనీ, సమ్మర్ పేట, ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీరామ్ నగర్, ద్వారకా నగర్, అరండల్ పేట ప్రాంతాల్లో పర్యటించి, …

Read More »

అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులకు సంబంధించి ఏమైనా అవసరం ఉంటే అధికారులతో సమన్వయం చేసుకొని చేపట్టాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులకు సంబంధించి ఏమైనా అవసరం ఉంటే జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం …

Read More »

డివిజన్లలో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు పనులు వారంలోగా పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు పనులు వారంలోగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది మరియు సచివాలయాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్లు వెలగాలని, ఏర్పాటు చేసిన …

Read More »

సమగ్ర సర్వేకి నగర ప్రజలు తగిన సమాచారం అందించి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా జరుగుతున్నసమగ్ర సర్వేకి నగర ప్రజలు తగిన సమాచారం అందించి సహకరించాలని, నోడల్ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే వేగావంతానికి పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక శ్యామల నగర్ లో వార్డ్ సచివాలయ కార్యదర్శులు చేస్తున్న సర్వేలో పాల్గొని, ఆన్ లైన్ విధానాన్నిపరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో చేపట్టిన బయో మెట్రిక్ ఆధరైజేషన్ సర్వే ఖచ్చితమైన వివరాలతో …

Read More »

పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డ్ సచివాలయం పరిధిలో అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ ల్లో పర్యావరణహితంగా క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటుకు ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, మధురా నగర్, స్తంభాలగరువు ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలతో ఎరువు తయారు …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని ఆరవ పోలీస్ బెటాలియన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 16వ తేదీన పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో పాల్గొననున్నందున అక్కడి ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, డీఐజీ సత్యేష్ బాబు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలిసి పరిశీలించారు. సభా వేదిక ఏర్పాటు చేసే స్థలాలు, ఇతర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు జిల్లా …

Read More »

హ్యూమన్ రైట్స్ డే

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా బుధవారం సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి & సెషన్స్ జడ్జి గా ఉన్నటువంటి వై.నాగరాజ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నటువంటి ఎస్ కె జియాయుద్దీన్ మరియు ఇల్లా మధుబాబు డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అండ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మరియు సీనియర్ న్యాయవాది కాళిదాసు మరియు సీనియర్ న్యాయవాది శశిపూజితాలు పాల్గొని హ్యూమన్ రైట్స్ డే …

Read More »