గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “జిఎస్టీ 2.0 సంస్కరణల వల్ల భవిష్యత్ ఆర్ధిక ధోరణులు” అంశంపై ఆర్ధిక నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో సెమినార్ జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో జిఎస్టీ, జిఎంసీ అధికారులు పాల్గొంటారని, నగరంలోని చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలు పాల్గొని చర్చలో పాల్గొని, తమ …
Read More »Tag Archives: guntur
సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచనలు అమలు చేయుటకు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో స్థానిక ఎన్నికలు రానున్న సందర్భంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచనలు అమలు చేయుటకు చర్యలు తీసుకుంటామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈఆర్ఓ, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు గుంటూరు …
Read More »ఎం.ఎస్.యూ. ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రదానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా గుంటూరు నగరానికి మంజురైన ప్రతిష్టాత్మక మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎం.ఎస్.యూ.) ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఎం.ఎస్.యూ. ప్రతినిధులను కోరారు. శుక్రవారం స్థానిక మెడికల్ కాలేజిలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ఏర్పాటు పనులను పరిశీలనకు డిల్లీ నుండి వచ్చిన ఎం.ఎస్.యూ. బృందం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అత్యున్నత …
Read More »ర్యాంప్ లను తొలగించిన ప్రాంతాల్లో సమగ్రంగా పూడిక తీత చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణలను, ర్యాంప్ లను తొలగించిన ప్రాంతాల్లో సమగ్రంగా పూడిక తీత చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్, రాజేంద్ర నగర్, చాకలి గుంట, శశాంక్ గోయల్ కాలనీ, బాలాజీ నగర్ టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైన్లలోకి వర్షం నీరు …
Read More »హ్యాట్సాఫ్ సవితమ్మ
-విజయవాడ-గుంటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం -రోడ్డు ప్రమాద బాధితుడికి సపర్యాలు చేసిన మంత్రి -తన ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆసుపత్రికి తరలింపు -మంత్రి సవిత స్పందించిన తీరుపై ప్రశంసల వెల్లువ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మరోసారి తన మానవత్వాన్ని చూపారు. అధికార దర్పం కంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఆమెకు అలవాటుగా మారింది. రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయస్థితిలో పడివున్న వృద్ధుని లేపి, సపర్యాలు చేశారు. తన కాన్వాయ్ లోని వాహనంలోకి ఎక్కించి …
Read More »అనధికార కట్టడాలను, లే అవుట్లను ఉపేక్షించేదిలేదు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార కట్టడాలను, లే అవుట్లను ఉపేక్షించబోమని, ఎక్కడైనా అనధికార నిర్మాణాలు జరిగితే ప్రజలు నేరుగా కమిషనర్ పర్యవేక్షణలో ఉండే 98499 08391 నంబర్ కి వాట్సప్ ద్వారా తగిన ఆధారాలతో(ఫొటోలు, వీడియోలు) ఫిర్యాదు చేయవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో నిర్మాణాలు జిఎంసి నుండి నిర్దేశిత అనుమతులు పొందిన అనంతరమే చేపట్టాలని, అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తే …
Read More »రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృద్దిలో ఆస్తిపన్ను వసూళ్లు కీలకమని, ప్రతి వార్డు సచివాలయం పరిధిలో బకాయిలు మరియు ప్రస్తుత పన్ను నూరు శాతం వసూళ్లు చేశేలా అడ్మిన్ కార్యదర్శులు మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులు కృషి చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కూటమి …
Read More »ఆహార నాణ్యత, మెనూపై క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో ఆహారం తీసుకున్న ప్రజలతో ఆహార నాణ్యత, మెనూపై క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందికి తెలిపారు. మంగళవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ప్రస్తుతం ఇస్తున్న మెనూపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. క్యాంటీన్లలో శుభ్రత …
Read More »త్రాగునీటి పైప్ లైన్లను యుద్దప్రాతిపదికన షిఫ్ట్ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఏఈల వారీగా డ్రైన్లకు సమాంతరంగా ఉన్న త్రాగునీటి పైప్ లైన్లను యుద్దప్రాతిపదికన షిఫ్ట్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ ఆనందపేట, జేకేసి కాలేజి రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, టెలికాం నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైన్లలో లేదా సమాంతరంగా త్రాగునీటి …
Read More »
Prajavartha Online Telugu News