గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హనుమయ్య విగ్రహం నుండి బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకు బుధవారం నుండి ఇరువైపులా డ్రైన్లపై ర్యాంప్ లు, ఆక్రమణలను తొలగించి, పూడికతీత పనులు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
Read More »Tag Archives: guntur
రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను కైవసం చేసుకున్న గుంటూరు నగరపాలక సంస్థ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు 2025 స్పెషల్ కేటగిరిలో గుంటూరు నగరపాలక సంస్థ అవార్డ్ అందుకోవడం గర్వకారణంగా ఉందని, ఈ అవార్డ్ ని జిఎంసి ప్రజారోగ్య కార్మికులకు అంకితం ఇస్తున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్ర స్థాయి స్వచ్చ అవార్డ్ 2025 కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మేయర్, కమిషనర్లు …
Read More »అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా సమయాలల్లో పర్యవేక్షణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా సమయాలల్లో పర్యవేక్షణ కోసం విధులు కేటాయించిన వార్డ్ సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షణ చేసి, ఏమైనా లోపాలు గుర్తిస్తే నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ప్రతి రోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో …
Read More »పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 22 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే …
Read More »గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి అధ్యక్షతన తాడేపల్లి ఫార్చ్యూన్ హోటల్ నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మరియు మాజీ ఎంపీ మరియు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్, మాజీ హోం శాఖ మంత్రి సుచరిత, తెనాలి నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు నగర …
Read More »మురుగు, వర్షం నీటి పారుదలకు అడ్డుగా ఉన్నవాటిని స్వచ్చందంగా తొలగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైన్లు ఆక్రమణ చేసి మురుగు, వర్షం నీటి పారుదలకు అడ్డుగా ఉన్నవాటిని స్వచ్చందంగా తొలగించాలని, లేకుంటే ప్రజా సౌకర్యార్ధం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక సిబ్బంది, అధికారులు తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ పట్టాభిపురం మెయిన్ రోడ్, అమరావతి రోడ్, విజయపురి కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ ఆక్రమణలను పరిశీలించి, వాటి తొలగింపుకు ఆక్రమణదారులు, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »6న జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల బహుకరణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల జిల్లా స్థాయి బహుకరణ కార్యక్రమం 6వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవార్డుల బహుకరణ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని చెప్పారు. జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి అవార్డులు, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వివరాలను స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని …
Read More »నిబద్దతతో వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వ కృషి
-ఘనంగా అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలు గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి నిబద్దతతో కృషి చేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు , హిజ్రల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ సెక్రెటరీ సూర్య కుమారి తెలిపారు. శనివారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాల్ లో జరిగిన అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం – 2025 రాష్ట్ర స్థాయి వేడుకలలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు , హిజ్రల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ సెక్రెటరీ సూర్య కుమారి , …
Read More »అన్నక్యాంటీన్లల్లో ఆహారం కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లల్లో ఆహారం కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని, అందుకు తగిన విధంగా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. కమిషనర్ శనివారం ఆర్టీఓ ఆఫీస్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, టిఫిన్ చేసి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి …
Read More »
Prajavartha Online Telugu News