గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ పార్క్ లో తగిన లైటింగ్ ఉండేలా లైట్లు ఏర్పాటు చేయాలని, అలాగే పార్క్ పరిసరాల్లో మెరుగైన పారిశుద్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం కమిషనర్ గాంధీ పార్క్, ఎస్వీఎన్ కాలనీ, తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గాంధీ పార్క్ లో లైటింగ్ ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు …
Read More »Tag Archives: guntur
గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ మున్సిపాలిటీలలో అవార్డ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అమలు చేస్తున్నస్వచ్చ ఆంధ్ర రాష్ట్ర స్థాయి అవార్డ్ ల్లో గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ మున్సిపాలిటీలలో (స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు ప్రత్యేక కేటగిరి)లో అవార్డ్ దక్కిందని, అవార్డ్ ని ఈ నెల 6న విజయవాడలో జరిగే స్వచ్చ ఆంద్ర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగర మేయర్, కమిషనర్లు అందుకుంటారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్చ …
Read More »డ్రైన్లపై మురుగుపారుదలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల మీద ట్రాఫిక్ సమస్య, డ్రైన్లపై మురుగుపారుదలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ పట్టాభిపురం మెయిన్ రోడ్, భాగ్య నగర్, తుఫాన్ నగర్, మారుతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం నీరు డ్రైన్లలో సక్రమంగా వెళ్లడానికి వీలు లేకుండా, ట్రాఫిక్ కి …
Read More »అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జంతు దినోత్సవంను శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ జంతు సంక్షేమ బోర్డు సభ్యులు డా.గిరీష్ షా లేఖ రాశారని చెప్పారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న, జంతువుల పట్ల కరుణ గురించి అవగాహన కల్పించడానికి, వాటి హక్కులను కాపాడుకోవడానికి, మానవులు మరియు అన్ని జీవుల మధ్య సహజీవన సూత్రాన్ని పునరుద్ఘాటించడానికి ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. అహింస, …
Read More »ఖరీఫ్ సీజన్ లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం – సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఖరీఫ్ సీజన్ లో 50 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం కలక్టరేట్ లోని డీఆర్సీ మీటింగ్ హాల్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధ్యక్షత జరిగిన జిల్లా ధాన్య సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,89,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వుందని , ఇందులో డిసెంబర్ 2025 నుండి …
Read More »గాలి నాణ్యత మెరుగుదల చర్యలు వేగవంతం చేయాలి
-జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కాలుష్య నివారణ చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జరిగిన జిల్లా స్థాయి అమలు కమిటీ (DLIC) సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, …
Read More »ప్రతిష్టాత్మకంగా శనివారం ఆటో డ్రైవర్ సేవలో పధకాన్ని అమలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆటోవాలాలకు అండగా ఉండెందుకు ప్రతిష్టాత్మకంగా శనివారం ఆటో డ్రైవర్ సేవలో పధకాన్ని అమలు చేయనున్నదని, రాష్ట్ర కార్యక్రమం ప్రకాశం బ్యారేజి వద్ద జరగనున్నదని, జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా అర్బన్ పరిధిలో రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతుందని, అర్హులైన డ్రైవర్లు యూనిఫారంతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సేవలో పధకం ద్వారా డ్రైవర్లకు …
Read More »వాడవాడలా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం వాడవాడలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పట్నం బజార్, ఖాజా, మంగళగిరి మండలం నూతక్కి, ప్రత్తిపాడు మండలం నందిపాలెం, కొల్లిపర, దుగ్గిరాల మండలం బొమ్మువాని పాలెం, గుంటూరు నగరం ఆరండల్ పేట, బ్రాడిపేట, కాకుమాను మండలం రేతూరు, మేడికొండూరు, ఫిరంగిపురం తదితర ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరిగాయి. వ్యవసాయ, చేనేత రంగాల్లో సామాగ్రిపై తగ్గిన జీఎస్టీ వలన …
Read More »వస్త్రాలపై జీఎస్టి తగ్గింపుతో చౌకగా చేనేత వస్త్రాలు లభ్యం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జీఎస్టీ 2.0 లో వస్త్రాలపై పన్నులు తగ్గటంతో ధరలు తగ్గి చేనేత వస్త్రాలు వినియోగదారులకు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు వి భీమయ్య తెలిపారు. శుక్రవారం లక్ష్మీపురంలోని ఆప్కో దుకాణంలో జిఎస్టి 2.0 వేడుకలు, సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వస్త్రాలపై పన్ను తగ్గింపు పై చేనేత మరియు జౌళి శాఖ , జీఎస్టీ (సేల్స్ టాక్స్) శాఖ, పరిశ్రమల శాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ …
Read More »ప్రకృతి వ్యవసాయంపై సంపూర్ణ అవగాహనకు రాష్ట్రంలో బ్రెజిల్ బృందం పర్యటన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రత్యక్ష అనుభవం పొందేందుకు బ్రెజిల్, యూఏఈ మరియు శ్రీలంక దేశాలకు చెందిన 30 మంది సభ్యుల ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ (APCNF) కార్యక్రమాన్ని 8 రోజులపాటు సందర్శించనుంది. ఈ పర్యటన రైతు సాధికార సంస్థ (RySS) మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందిన “నౌ” (ఎన్ ఓ డబ్ల్యు ) పార్ట్నర్స్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ పర్యటన ద్వారా ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న విస్తృతమైన ఆవిష్కరణలు, …
Read More »
Prajavartha Online Telugu News