గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం టిడ్కో అధికారులతో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అడవితక్కెల్లపాడు, వెంగళాయపాలెంలోని టిడ్కో ఇళ్లల్లో నివాసం ఉంటున్న ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. త్రాగునీటి, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి జిఎంసి, టిడ్కో అధికారులతో …
Read More »Tag Archives: guntur
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం అమలు చేస్తామని స్వచ్చ ప్రతిజ్ఞ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుందర, పర్యావరణహిత నగరంగా, ప్రజారోగ్యాన్ని కాపాడుకునేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కోరారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆగస్ట్ 1 నుండి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేదం అమలుపై చాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు, కర్రీ పాయింట్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ …
Read More »క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేందుకు అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లను పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణగా ప్రజలు ఆదరిస్తున్నారని, క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేందుకు అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఏర్పాటు చేసిన 7 అన్న క్యాంటీన్లకు ప్రతి రోజు ఆహారం కోసం …
Read More »ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల అధికారులు శ్రద్దగా ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సమస్యలపై ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల అధికారులు శ్రద్దగా ఉండాలని, ఫిర్యాదులను ర్యాండమ్ గా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులకు తెలిపారు. మంగళవారం పిజిఆర్ఎస్ కి అందిన ఫిర్యాదు మేరకు గోరంట్ల అన్నపూర్ణ నగర్, సరస్వతి కాలనీ తదితర ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం …
Read More »డ్రైన్లపై ఆక్రమణలను 3 రోజుల్లో స్వచ్చందంగా తొలగించుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కాకానిరోడ్, పొన్నూరు రోడ్ ల్లో రోడ్ల, డ్రైన్లపై ఆక్రమణలను 3 రోజుల్లో స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే జిఎంసి పట్టణ ప్రణాళిక సిబ్బందే తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన డ్రైన్లు పొంగి మురుగు రోడ్ల మీదకు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల నివాసాల్లోకి వెళ్లడం వలన పలు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంటుందన్నారు. …
Read More »ఆగస్ట్ 1 నుండి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం అమలు… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలందరూ ప్రజారోగ్యానికి భంగం కల్గించే ప్లాస్టిక్ సంచుల విక్రయం, వినియోగాన్ని గుంటూరు నగర ప్రజారోగ్య, పర్యవరణ పరిరక్షణ దృష్ట్యా ఆగస్ట్ 1వ తేదీ నుండి సంపూర్ణంగా నిషేదిస్తున్నామని, నగర ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు నగరపాలక సంస్థకు సహకరించాలని, మంగళవారం (29వ తేదీ) సాయంత్రం 4 గంటలకు హోటల్స్, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్స్ నిర్వహకులతో, 5 గంటలకు ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తిదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై …
Read More »జిటిఎస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ కంపోస్ట్ యార్డ్ లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (జిటిఎస్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డ్ ని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఆగస్ట్ 1 నుండి ప్రతి ఇళ్లు, కమర్షియల్ సంస్థల నుండి ప్రజారోగ్య కార్మికులు తడిపొడిగానే వ్యర్ధాల సేకరణ జరుగుతుందన్నారు. వ్యర్ధాల విభజన …
Read More »పారిశుధ్య సేవల సర్వేలో 9 గుంటూరు నగరపాలక సంస్థ సచివాలయాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవిఆర్ఎస్) మునిసిపల్ పరిధిలో పారిశుధ్య సేవల సర్వేలో రాష్ట్రంలో బెస్ట్ 20 సచివాలయాలను ఎంపిక చేయగా వాటిలో 9 గుంటూరు నగరపాలక సంస్థ సచివాలయాలు చోటు దక్కించుకున్నాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఐవిఆర్ఎస్ బృందం పారిశుధ్య పనులకు సంబందించి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో చేపట్టిన …
Read More »ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై అధికారులు మీనమేషాలు లెక్కపెట్టవద్దని, చేయగలిగిన వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …
Read More »విద్యార్ధులు విద్యలో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని సాధించే విధంగా విద్యాభ్యాసం ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విధ్యనభ్యశించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు అన్నారు. సోమవారం కోరిటపాడులోని కొమ్మినేని గార్డెన్స్ నందు శ్రీ చైతన్య ఐఐటి అకాడమి వారు నిర్వహించిన ఫ్రేషర్స్ డే పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విద్యార్ధి దశలో ఇంటర్ దశ ఎంతో కీలకమని, ఈ దశలో విద్యార్ధులు విద్య మీద ద్రుష్టి సారించి, కష్టపడి చదవాలన్నారు. విద్యార్ధులు తల్లి దండ్రుల ఆశయాలను అర్ధం చేసుకుంటూ విధ్యనభ్యశించాలన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News