గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలో నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల ద్వారా నగరంలో పారిశుధ్యంలో మెరుగైన మార్పు రావాలని, అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ మరియు నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి శనివారం నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమాలపై నోడల్ అధికారులతో కౌన్సిల్ సమావేశ మందిరం నందు ప్రత్యేక …
Read More »Tag Archives: guntur
నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లి శారద హోల్ సెల్ కూరగాయల మార్కెట్ లోని 81 షాపులకు ఆక్షన్ లో పాల్గొని హెచ్చు పాట పాడి లీజు దక్కించుకున్న లీజు దారులకు షాపులను కేటాయించుటకు స్టాండింగ్ కమిటీ వారు ఆమోదం తెలిపుట జరిగిందని స్థాయిసంఘం అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. గురువారం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ …
Read More »గుంటూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుటయే లక్ష్యం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుటయే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసి నగరాభివ్రుద్దికి కృషి చేస్తున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో 1.66 కోట్ల రూపాయల అంచనాలతో కొత్త కాలని, దుర్గా నగర్, కావేరి నగర్ ప్రాంతాలలో సి.సి రోడ్లు, డ్రైన్లు నిర్మించుటకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి తో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కూటమి …
Read More »మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రదానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగ గుంటూరు నగరానికి మంజురైన ప్రతిష్టాత్మక మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఏపిఎంఎస్ఐడీసి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మెడికల్ కాలేజిలో జరుగుతున్న మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ పనులను ఇంచార్జి ఎంహెచ్ఓ రామారావు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అత్యున్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా గుంటూరు నగరంలో మెట్రోపాలిటన్ …
Read More »అన్నక్యాంటీన్లలో ఆహారం నిర్దేశిత సమయపాలన పాటిస్తూ అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ఆహారం నిర్దేశిత సమయపాలన పాటిస్తూ అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లకు ప్రతి రోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన క్యాంటీన్లల్లో మౌలిక వసతులు, ఆహార సరఫరాలను …
Read More »పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రజలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో కృషి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రజలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో కృషి చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం కమిషనర్ ఇన్నర్ రింగ్ రోడ్, గాయత్రి నగర్, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా దశల వారీగా 5 లక్షల …
Read More »జిఎంసి కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 22న (శుక్రవారం) సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. …
Read More »క్రీడారంగాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం
– విశాఖపట్టణంలో ఈనెల 29న నేషనల్ స్పోర్ట్స్ డే – గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో అట్టహాసంగా జోనల్ స్థాయి క్రీడాపోటీలు – ప్రారంభించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడా రంగాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈనెల 29న విశాఖపట్టణం వేదికగా నేషనల్ స్పోర్ట్స్ డే ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా …
Read More »అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జరిగే అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మరియు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏఈ, డిఈఈలు మరియు ఎమినిటి కార్యదర్స్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో వారు మాట్లాడుతూ, నగరంలో మౌలిక వసతుల కల్పనలో ప్రజల నుండి ఎటువంటి పిర్యాదులు అందినా వెంటనే స్పందించి, సదరు సమస్యలను పరిష్కరించాలన్నారు. రోడ్ల నిర్మాణానికి …
Read More »క్రేడాయ్, నరేడ్కో ప్రతినిదులతో నగర కమిషనర్ ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని నగరంలో రియల్టర్లు, బిల్డర్లు సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో క్రేడాయ్, నరేడ్కో ప్రతినిదులతో నగర కమిషనర్ ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను వినియోగించుకొని రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరారు. జూన్ 30, 2025 వరకు వేసిన అనధికార …
Read More »
Prajavartha Online Telugu News