Breaking News

Tag Archives: guntur

ప్రజల సంతృప్తి స్థాయి మెరుగుపడాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజలు నుంచి వివిధ శాఖలకు అందించిన ఫిర్యాదు అర్జీలను దరఖాస్తుదారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరిచేలా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి , డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మి కుమారి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. …

Read More »

వర్షపు నీటిని ఒడిసి పడదాం.. జీవనాధారం పెంచుదాం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటిని ఒడిసి పడదాం.. జీవనాధారం పెంచుదాం అని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

తెలుగుకు వెలుగు నింపిన సిపి బ్రౌన్

– కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషకు నిఘంటువు, వ్యాకరణమును అందించి తెలుగుకు వెలుగు నింపిన మహనీయులు సిపి బ్రౌన్ అని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన గుంటూరులోని విజ్ఞాన్స్ నిరులా మహిళ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సిపి బ్రౌన్ 227వ జయంతి సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు …

Read More »

ఫిర్యాదులు, అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 24 ఫిర్యాదులు తీసుకొని, …

Read More »

అన్న క్యాంటీన్ల శుభ్రత, సమయపాలన పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు, రోజువారీ కార్మికులకు అతి తక్కువ ఖర్చుతో ఆహారాన్ని అందిస్తున్న అన్న క్యాంటీన్ల శుభ్రత, సమయపాలన పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రతను పరిశీలించి, శుభ్రతను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించడంలో ఎటువంటి …

Read More »

అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తైయ్యేలా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తైయ్యేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కమిషనర్ నాయిబ్రాహ్మణ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, స్వర్ణభారతీ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తీ చేయకుంటే స్థానిక ప్రజలు …

Read More »

అనారోగ్యమే నిజమైన పేదరికం

-అందుకే ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం -హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ మా నినాదం -శంకర ఐ ఫౌండేషన్ సేవలు నిరుపమానం -పెదకాకాని శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -పేదలకు నిస్వార్థంగా సేవ చేసే సంస్థలకు సహకరిస్తామని సీఎం హామీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి …

Read More »

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

-కమిషనర్ పులి శ్రీనివాసులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా …

Read More »

త్రాగునీటి సరఫరాకు అంతరాయం…

-ఈ నెల 12 మరియు13 తేదీల్లో నాజ్ సెంటర్, యల్.బి నగర్ మరియు బాలాజీ నగర్ రిజర్వాయర్ల పరిధిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం…… నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్. గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలోని సంగం జాగర్లమూడి హెడ్ వాటర్ వర్క్స్ నుండి గుంటూరు నగరమునకు క్లియర్ వాటర్ సరఫరా చేయు 700 యమ్.యమ్ డయా ప్రధాన పంపింగ్ లైనుపై సుద్దపల్లి గ్రామం వద్ద లీకు ఏర్పడి త్రాగునీరు వృధా అగుచున్నది. కావున ది. …

Read More »

నిర్దేశిత గడువు మేరకు పనులు పూర్తైయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలి….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువు మేరకు పనులు పూర్తైయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కమిషనర్ బుడంపాడు, ఏటుకూరు, పొత్తూరు, నాయుడు పేట తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న సిసి డ్రైన్లు, …

Read More »