గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) లోనే కాకుండా అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించవచ్చని చెప్పారు. అర్జీల …
Read More »Tag Archives: guntur
జాతీయ సదస్సు వేదికలను పరిశీలించిన ముఖ్య కార్యదర్శి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి సదస్సు వేదికలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శశిభూషణ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. గుంటూరు ఐటిసి వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం వాటర్ షెడ్ మహోత్సవ్ పై జాతీయ సదస్సు ప్రారంభం అవుతుంది. మంగళవారం గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవ్ లో భాగంగా అమృత్ సరోవర్ క్రింద నిర్మిస్తున్న ఊర …
Read More »అభివృద్ధి పనులను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం పొన్నూరు రోడ్ లో ఏర్పాటు చేస్తున్న కేంద్ర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ పొన్నూరు రోడ్ లో నిర్మాణంలో ఉన్న డాగ్ షెడ్, అరండల్ పేట, అశోక్ నగర్, విద్యా నగర్, శారదా కాలనీ, శ్రీనగర్, రాజీవ్ గాంధి నగర్, యాదవుల బజార్, తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన …
Read More »గుంటూరు నగరంలో ఆవుల యాజమానులకు తుది హెచ్చరిక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకంగా ఉంటున్న ఆవులు, ఎద్దులు, దూడలను ఈనెల 10వ తేదీ (సోమవారం) నుండి వెంగళాయపాలెంలోని జిఎంసి బందెలదొడ్డికి తరలిస్తున్నామని, ఆయా పశువులను వాటి యజమానులు రోడ్ల మీదకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన రహదారులపై పశువులు విచ్చలవిడిగా ఉండడం వలన వాహనదార్లు తీవ్ర …
Read More »అన్నక్యాంటీన్లలో శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో నడుస్తున్న అన్నక్యాంటీన్లలో శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చుట్టగుంట సమీపంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రతను పరిశీలించి, శుభ్రతను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించడంలో ఎటువంటి …
Read More »మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా డ్రైనేజి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ జిటి రోడ్ లో పారిశుధ్యం, నల్లపాడు రోడ్ లోని శ్రీనివాస కాలనీలో డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నల్లపాడురోడ్ లోని శ్రీనివాస …
Read More »అవయవ దానం ద్వారా పునర్జన్మ పొందినట్లే…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అవయవ దానం ద్వారా పునర్జన్మ పొందినట్లేనని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో నేత్ర, అవయవ, దేహదానాలపై వివరణాత్మకంగా ప్రచురించిన కరపత్రాలను శుక్రవారం కమిషనర్ తమ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కళ్లు, అవయవ దానాలు చేయటం ద్వారా అనేక మంది అవసరార్థులకు పునర్జన్మ ప్రసాదించవచ్చునన్నారు. మరణానంతర దేహదానం వైద్య వృత్తిలో విద్యార్థుల పరిశోధనలకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. నిరంతరం సామాజిక …
Read More »భారతీయుల్లో వందేమాతర గీతం దేశభక్తి స్పూర్తిని నింపింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయుల్లో వందేమాతర గీతం దేశభక్తి స్పూర్తిని నింపిందని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. వందేమాతర గీతం వ్రాసి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది వందేమాతర గీతం ఆలపించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర …
Read More »ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ శ్రీనివాసరావుతోటలోని 69, 70, 71 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత హాజరు రిజిస్టర్లు తనిఖీ చేసి సచివాలయ కార్యదర్శుల హాజరు సక్రమంగా ప్రతి రోజు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ సర్వేలు లేదా ఇతర కార్యక్రమాలు ఉంటే …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలికిన పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : లాంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆచార్య ఎన్.జి.రంగా ట్రస్టు ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ ఆచార్య ఎన్.జి.రంగా 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొనుటకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.
Read More »
Prajavartha Online Telugu News