-నేడు 49వ వ్యవస్థాపక దినోత్సవం -వర్సిటీ లో ఘనంగా ఏర్పాట్లు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బోధన, పరిశోధనలో అగ్రగామిగా నిలుస్తూ… ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ విద్యా సుగందాలను వెదజల్లుతూ.. రాజధాని విశ్వవిద్యాలయం గా ఖ్యాతి గడిరచిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 49వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకకు సిద్ధమైంది. గత విజయాలను స్మరించుకుంటూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశంగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రాబోయే రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా …
Read More »Tag Archives: guntur
డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్రవిజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు డా.యలవర్తి నాయుడమ్మ తపించారనీ, ఆదిశగా జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను సాధించారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. బుధవారం తెనాలిలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం లో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆర్ధిక సేవల విభాగం …
Read More »నవంబర్ 7, 8, 9 తేదీలలో రెవెన్యూ స్పోర్ట్స్ 2025
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా కలెక్టరేట్లో, నూతనంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా నియమింపబడిన అశుతోష్ శ్రీవాస్తవ, ఐ.ఏ.యస్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియచేయడమైంది. అదేవిధంగా 7వ రాష్ట్ర రెవెన్యూ క్రీడలు & సంస్కృతిక ఉత్సవములు 2025 @ అనంతపురం జిల్లా కు సంబంధించిన కరపత్రాలను వారికీ అందచేస్తూ ఈ సందర్భంగా రెవెన్యూ స్పోర్ట్స్ 2025 నవంబర్ నెలలో 7, 8, 9 తేదీలలో జరగబోవు సందర్భంగా రెవెన్యూ స్పోర్ట్స్ విజయవంతం కావడానికి వారి సహాయ …
Read More »గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పదవీ భాద్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదలీల్లో ఆయన్ను గుంటూరు జిల్లాకు నియమించారు. పదవీ భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. పదవీ భాద్యతల స్వీకార కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ కె. ఖజావలి , గుంటూరు రెవెన్యూ డివిజినల్ అధికారి కె.శ్రీనివాసరావు , …
Read More »అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ, ఆహారం నిర్దేశిత సమయపాలన పాటిస్తూ అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ, ఆహారం నిర్దేశిత సమయపాలన పాటిస్తూ అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నగరంలోని బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లకు ప్రతి రోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. క్యాంటీన్ పరిసరాల …
Read More »తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్.ఓ.బి పియర్స్ (పిల్లర్స్) నిర్మాణం కోసం తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని నగర కమిషనర్ ఆర్ అండ్ బి ఇంజీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్.ఓ.బి పనులను అధికారులతో కలిసి తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మాణ ప్రాంతాన్ని తనిఖీ చేసి, సదరు ప్రాంతంలో పియర్స్ (పిల్లర్స్) …
Read More »సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ, కార్యాలయ పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర పాలక సంస్థ డిప్యుటీ కమిషనర్ డి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలోని 39 మరియు 40 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత సచివాలయంలోని హాజరు రిజిస్టర్లు తనిఖీ చేసి, పని …
Read More »స్వచ్ఛ వాయు సర్వేక్షన్లో గుంటూరు నగరానికి జాతీయస్థాయిలో 6వ ర్యాంక్
-దక్షిణ భారతదేశంలో ఒక్క గుంటూరు నగరానికే ఈ గుర్తింపు. -పచ్చదనం పెంపు ప్రధాన రహదారుల పరిశుభ్రతతో జాతీయస్థాయి గుర్తింపు. -ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో నగరం. -గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్. గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) చేపట్టిన స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో …
Read More »అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు నిర్దేశిత గడువు మేరకు పూర్తీ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు నిర్దేశిత గడువు మేరకు పూర్తీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బృందావన్ గార్డెన్స్, పెదపలకలూరు రోడ్డు, నెహ్రు నగర్ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులు మరియు పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా …
Read More »విద్యార్థులకు అవగాహన సదస్సు ట్రైనింగ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ శక్తి సంకల్ప్ లో భాగంగా, ఉన్నత విద్య వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి చొరవ ద్వారా మహిళల సాధికారత అనే అంశము మీద, మంగళవారం గుంటూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ వుమెన్ నందు డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు ట్రైనింగ్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణయ్య ,సర్కిల్ ఇన్స్పెక్టర్, PS కళాశాల విద్యార్థులలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి అంశాలపై మరియు బాలికలు …
Read More »
Prajavartha Online Telugu News