గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పని ప్రదేశాల్లో మహిళలు భద్రత స్వేచ్ఛయుతా వాతావరణం లో విధులు నిర్వహించడానికి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధము, పరిహారం చట్టం 2013 (POSH) పటిష్టంగా అమలు పరచాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్, మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం, భద్రత మరియు హక్కులు, పని ప్రదేశాల్లో …
Read More »Tag Archives: guntur
కేఎల్ వర్సిటీలో రాష్ట్రస్థాయి యువజనోత్సవం-2025 ప్రారంభం
-యువజన ఉత్సవాన్ని ప్రారంభించిన యువజన సర్వీసుల కమిషనర్ ఎస్.భరణి -మూడు రోజులపాటు జరగనున్న యువజనోత్సవాలు -యువతలో సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం -జిల్లాస్థాయిలో ఎంపికైన యువతీ, యువకులు వివిధ సాంస్కృతిక, కళాత్మక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హాజరు -రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాల్లో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, నాటకాలు, చిత్రలేఖనం, కవిత్వం, కథా రచన, ప్రసంగం, క్విజ్, ఫోటోగ్రఫీ విభాగాల్లో పోటీలు -ఎంపికైన విజేతలకు జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం వడ్డేశ్వరం/ గుంటూరు, నేటి …
Read More »ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 740 ని అతిక్రమించి నల్లబర్లీ పొగాకు సాగు చేస్తే కఠినమైన చర్యలు జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని, రైతులు ఎవరు నల్లబర్లీ సాగు చేయవద్దని జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి తెలిపారు. మండల టాస్క్ఫోర్స్ టీం మరియు ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా నల్ల బర్లి సాగు చేయరాదని శిక్షణా కార్యక్రమాలు, కరపత్రాలు పంపిణీ, వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు తెలియపరచినప్పటికీ ఇంకా కొంతమంది రైతులు నల్ల బర్లీ సాగు చేస్తున్నారు అని సమాచారం అందడంతో గురువారం పెదనందిపాడు మండలం వరగాని, ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ …
Read More »ఈ-ఆఫీస్ ఫైల్స్ ని అతి తక్కువ సమయంలో, అధిక సంఖ్యలో పరిష్కరించి, మొదటి స్థానాన్ని దక్కించుకున్న గుంటూరు నగరపాలక సంస్థ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయిలో కార్పోరేషన్ల కేటగిరిలో 11,348 ఈ-ఆఫీస్ ఫైల్స్ ని అతి తక్కువ సమయంలో, అధిక సంఖ్యలో పరిష్కరించి, మొదటి స్థానాన్ని దక్కించుకున్న గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ రాష్ట్ర సచివాలయంలో ఈ-ఆఫీస్ ఫైల్స్ పరిష్కారంపై రాష్ట్ర స్థాయిలో కమిషనర్ల ర్యాంక్ నివేదికని ప్రకటించారు. ఫైల్స్ నిర్వహణ, పరిష్కారంలో పారదర్శకతకై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ-ఆఫీస్ వినియోగంలో రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరపాలక …
Read More »పర్యావరణ రంగంలో ఉపాధి అవకాశాలు అంశంపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర-స్వచ్చ ఆంధ్ర (సాసా) కార్యక్రమం శనివారం పర్యావరణ రంగంలో ఉపాధి అవకాశాలు అంశంపై స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని, జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ని ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం సాసా కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులతో నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా …
Read More »అన్నక్యాంటీన్లల్లో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లల్లో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం కేవలం రూ.5 అందించడంపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లలో సమయపాలన పాటించాలన్నారు. ఆహారం అందించే పాత్రలు, ప్లేట్ …
Read More »మొక్కలను పరిరక్షించడంలో పార్క్ సిబ్బంది, కార్మికులు భాధ్యతగా ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో విస్తృతంగా నాటుతున్న మొక్కలను పరిరక్షించడంలో పార్క్ సిబ్బంది, కార్మికులు భాధ్యతగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం పట్టాభిపురం, బ్రాడీపేట, నెహ్రూ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకై వార్డ్ ల వారీగా డివైడర్లు, రోడ్ల పక్కన, ఖాళీ …
Read More »ఉదయం 7 గంటలలోపే మెయిన్ రోడ్ల స్వీపింగ్ పూర్తి కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఉదయం 7 గంటలలోపే మెయిన్ రోడ్ల స్వీపింగ్ పూర్తి కావాలని, 7 తర్వాత ఇంటింటి చెత్త సేకరణ జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. బుధవారం సంగడి గుంట, కాకాని రోడ్, వాసవి నగర్, సాయి నగర్, బస్టాండ్, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉదయం 7 …
Read More »అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పైప్ లైన్ లీకులు, లైట్ల మరమత్తులు, నీటి సరఫరా, ఫ్లోర్ మరమత్తులు వంటి మౌలిక వసతుల కల్పనకు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో మౌలిక వసతుల కల్పనకు …
Read More »ప్రజలకు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్గించడంలో భాగస్వాములు కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన పారిశుధ్యం తద్వారా స్వచ్చమైన వాతావరణం అందించేలా ప్రజారోగ్య విభాగం నుండి ప్రత్యేక కృషి చేస్తున్నామని, మెప్మా రీసోర్స్ పర్సన్స్ (ఆర్పీ) కూడా ప్రజలకు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్గించడంలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజారోగ్య కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, మెప్మా ఆర్పీలు, సిఓ, సిఎంఎంలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్చ గుంటూరు …
Read More »
Prajavartha Online Telugu News