గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : PI Data Center శుక్రవారం మంగళగిరి నందు ఎ.తమీమ్ అన్సా రియా, కలెక్టరు మరియు జిల్లా న్యాయాధికారి, గుంటూరు వారి ఆధ్వర్యంలో P4 కార్యక్రమంలో భాగంగా PI Data Center వారు పొన్నెకల్లు గ్రామంను దత్తత తీసుకాని కళ్యాణ్ ముప్పనేని, వ్యవస్థాపక అధ్యక్షులు PI Data Centers, స్వప్న లోపల్లి వైస్ ప్రెసిడెంట్ మానవ వనరులు PI Data Centers వారు రైతులకు వ్యవసాయ పరికరాలు (పవర్ స్ప్రేయర్లు), మహిళలకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రిషియన్లకు యంత్ర పరికరములు …
Read More »Tag Archives: guntur
చేనేతలు నైపుణ్యాలకు ప్రతి రూపాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతలు నైపుణ్యాలకు ప్రతి రూపాలని రాష్ట్ర శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ చైర్ పర్సన్ చేరెడ్డి మంజుల రెడ్డి అన్నారు. చేనేత జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు శిల్పారామంలో “గాంధీ శిల్ప బజార్” – చేనేత, చేతి కళల విక్రయం, ప్రదర్శన శాలను మంజుల రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రదర్శన శాల డిసెంబరు 19 నుండి 25వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనలు …
Read More »కే ఎల్ లో రెండవరోజు కొనసాగుతున్న యువ 2025 సందడి.
-కార్యక్రమానికి శోభ పెంచిన జానపద నృత్య చిత్రలేఖన పోటీలు -ప్రస్తుత పోటీ సమాజానికి దీటుగా యువత నైపుణ్యాన్ని పెంపొందించడమే యువ 2025 లక్ష్యం వడ్డేశ్వరం/గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక రాష్ట్ర యువజనోత్సవాలు యువ 2025 వడ్డెశ్వరం లోని కే ఎల్ యూనివర్సిటీ లో రెండవరోజున అత్యంత ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న యువజనోత్సవాలలో రెండవ రోజులో భాగంగా వివిధజిల్లాల నుండి వచ్చిన కళాకారులతో జానపద నృత్యం మరియు జానపద గీతాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నమోదు …
Read More »జిల్లా ఉద్యాన అధికారుల సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో (17 & 18 డిసెంబర్ 2025) ఇచ్చిన ఆదేశాల మేరకు డా. కె. శ్రీనివాసులు, ఐ.ఏ.ఎస్ డైరెక్టర్, ఉద్యానశాఖ, గుంటూరు వారి అధ్యక్షతన జిల్లా ఉద్యాన అధికారుల సమీక్షా సమావేశాన్ని శుక్రవారం స్థానిక గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశాన్ని అదనపు ఉద్యాన సంచాలకులు, జాయింట్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డైరెక్టర్, ఉద్యానశాఖ, గుంటూరు …
Read More »జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు
-రాష్ట్రంలోనే సాయుధ దళాల పతాక నిధుల సేకరణలో గుంటూరు ప్రథమ స్థానం -జిల్లాలో రూ.17,67,363 సేకరణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుండి రూ.17,67,363 సాయుధ దళాల పతాక నిధికి సేకరణ జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ …
Read More »జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen ‘Z’) పోస్ట్ ఆఫీస్ గా చేయడం జరిగిందని పోస్టల్ సూపరింటెండెంట్ మధుర వాణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం ఉదయం10 గంటలకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ VIT University క్యాంపస్ లో …
Read More »శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ, మండల స్థాయి నుండి పెద్ద ఎత్తున చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంను “పర్యావరణంలో అవకాశాలు” (Opportunities in Environment) అనే థీమ్ తో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖలు సమర్థవంతమైన ప్రణాళికతో, సమన్వయంతో కార్యాచరణ …
Read More »ఏసుక్రీస్తు మార్గంలో ఎదుట వానికి సహాయపడడమే నిజమైన భక్తి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏసుక్రీస్తు మార్గంలో ఎదుట వానికి సహాయపడడమే నిజమైన భక్తి అని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శుక్రవారం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్, డిప్యూటి మేయర్ షేక్ సజిలా, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, క్రిస్మస్ వేడుకల ద్వారా …
Read More »పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సులబ్ సంస్థ ప్రతినిధులు, ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీపురం, బ్రాడీపేట ప్రాంతాల్లో పబ్లిక్ టాయ్ లెట్స్, ఇన్నర్ రింగ్ రోడ్ లో అభివృద్ధి పనులు, భారత్ పేటలో పిజిఆర్ఎస్ లో అందిన ఫిర్యాదును పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత టాయిలెట్ల శుభ్రత, నిర్వహణ, నీటి సదుపాయం, వినియోగదారులకు కల్పిస్తున్నసౌకర్యాలను …
Read More »ప్రజల అభిప్రాయలను తెలియచేయడానికి రిజిస్టర్ లు అందుబాటులో ఉంచాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లల్లో ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలిపే రిజిస్టర్ ని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో అందించే ఆహారంపై ప్రజల అభిప్రాయలను తెలియచేయడానికి రిజిస్టర్ లు అందుబాటులో ఉంచాలన్నారు. క్యాంటీన్లలో ఆహార సరఫరాకై నిర్దేశిత సమయపాలన …
Read More »
Prajavartha Online Telugu News