గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై గురువారం సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా కొనసాగాయి. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం ,ఆర్ట్స్ ,నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆర్ లక్ష్మీ శ్రీనివాస్ భక్తి , సినీ గీతాలు వీణ కచేరి వీనుల విందుగా కొనసాగింది. ఒడిస్సా కళాకారుల థింసా గిరిజన జానపద నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో కచేరి తో హోరెత్తించారు. పల్నాడు జిల్లా కళాకారుల రామాయణంలోని మైరావణుడి ఘాట్టం తోలుబొమ్మలాట అధ్బుతంగా, ప్రదర్శించారు.పాడుత తీయగా ఫేం గాయనీ గాయకుడు డా.వీరా . వై హేమమాలిని …
Read More »Tag Archives: guntur
సరస్ మేళా కు కొనసాగుతున్న ప్రజల రద్దీ
-డ్రై ఫ్రూట్ వ్యాపారం, డీపీఆర్ ల తయారీ పై శిక్షణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్లపాడు రోడ్డులో రెడ్డి కళాశాల సమీపంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ కు గురువారం ప్రజల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచే ప్రజలు ప్రజలు పెద్ద ఎత్తున మేళాలు సందర్శించి, వస్తువులను కొనుగోలు చేశారు. సాయంత్రం ప్రజల సంఖ్య మరింతగా పెరిగింది. దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన …
Read More »ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శన, చెక్క భజన, శాస్త్రీయ నృత్యాలు, తంబోలా ఆటల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆస్వాదించారు. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ సెంటర్(నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం)లో తంబోలా, కోలాటం, కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమలో తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్, పశ్చిమ నియోజకవర్గ …
Read More »జిఎంసి సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భోగి పండుగ ప్రతి ఇంటిలో భోగ భాగ్యాలు అందించాలని కోరుకుంటున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి జిఎంసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయి మేళం, హరిదాసుల కీర్తనలతోపాటు టగ్ ఆఫ్ వార్ లో పాల్గొని ప్రజలను …
Read More »సంక్రాంతి సంబరాల క్రికెట్ పోటీలలో విజేతలుగా నిలిచిన నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ సంక్రాంతి సంబరాలలో భాగంగా నగర పాలక సంస్థ వివిధ విభాగాల సిబ్బంది టీంలు, విలేఖరుల టీం మరియు డాక్టర్స్ టీంలతో ఈ నెల 13, 14 తేదీలలో బి.ఆర్ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో నగర పాలక సంస్థ ప్లానింగ్ కార్యదర్శులు విజేతలుగా నిలిచి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ను వారి క్యాంపు కార్యాలయాల్లో కలవగా వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్రాంతి …
Read More »ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం చిన్నారులు, పెద్దలు గాలి పటాలు ఎగురవేయడం, మిమిక్రీ, రెయిన్ బో డ్యాన్స్ అకాడమీ చిన్నారుల డ్యాన్స్, ఆర్కెస్ట్రా, తంబోలా గేమ్ లు ప్రజలను అలరించాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి చాటేలా జర్గుతున్నజిఎంసి సంక్రాంతి సంబరాలు నగర ప్రజలను అమితంగా అలరిస్తున్నాయి. ఈ నెల 11 నుండి 16 వరకు జరిగే సంబరాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత వాతావరణంను గుంటూరు …
Read More »సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వెల్ఫేర్ సెంటర్లో అసాంఘీక కార్యక్రమాలు కట్టడి చేయాలన్న దశాబ్దాల కోరిక, సంక్రాంతి సంబరాలను తూర్పు నియోజకవర్గంలో కూడా ఘనంగా నిర్వహించాలన్నప్రజల అకాంక్ష ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో నెరవేరిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ సెంటర్(నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం) లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి మేయర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ …
Read More »అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం నల్లచెరువు లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున పరిసరాలను …
Read More »పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను …
Read More »అంబరాన్నంటిన జిఎంసి సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం
-666 మంది కళాకారుల శాస్త్రీయ నృత్యంతో సంబరాలకు స్వాగతం – ఈ నెల 16 వరకు ప్రతి రోజు ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 16 వరకు జరగనున్న సంక్రాంతి సంబరాలను ఆదివారం సాయంత్రం తెలుగుకళ ఉట్టిపడేలా, రానున్న సంబరాలు ఏ విధంగా జరుగుతాయో తెలిపేలా నాట్య గురువు ఖలీల్ నేతృత్వంలో 60 గురువుల శిక్షణలోని 666 మంది కళాకారుల శాస్త్రీయ నృత్యంతో స్వాగత …
Read More »
Prajavartha Online Telugu News