Breaking News

Tag Archives: guntur

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు తుళ్ళూరు మండలం నేలపాడు గ్రామం ఆర్.డి పరేడ్ గ్రౌండ్ లో జరుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు -2026 కార్యక్రమములో పాల్గొననున్న దృష్ట్యా ముందస్తు పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా సూపరిండింటెంట్ అఫ్ పోలిస్ వకుల్ జిందాల్ తో కలసి శుక్రవారం పరిశీలించారు. వేదిక నిర్వహణ సభాస్ధలికి వచ్చు మార్గాలను, వేహిల్ పార్కింగ్ ను …

Read More »

జీఎస్టీ మొండి బకాయిలు వసూలుకు సహకారం అందించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జీఎస్టీ మొండి బకాయిలను వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ కు పోలీస్, రెవెన్యూ, బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లాలో జీఎస్టీ సమర్థవంతంగా అమలుపై జీఎస్టీ (వాణిజ్య పన్నులు), రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, ఇంజనీరింగ్, విద్యా, పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో  సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ లు సక్రమంగా నిర్వహించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఆర్ఎఎంపీ ద్వారా నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ లు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన  జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతులు ప్రోత్సాహక  కమిటీ( డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశం అజెండా అంశాలపై జిల్లా కలెక్టర్  ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఆర్ఎఎంపీ ద్వారా  వెండర్ డెవలప్మెంట్, ఉద్యమ్, …

Read More »

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం

-శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఏపీ పర్యాటక విధానం 2024-29’ ద్వారా భారీ రాయితీలు కల్పిస్తున్నాం -గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలో డిస్నీ వరల్డ్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం -ఇమాజికా, వండర్ లా వంటి ప్రముఖ సంస్థలతో పర్యాటక శాఖ చర్చలు జరిపిందన్న మంత్రి దుర్గేష్.. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాజెక్టులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించినట్లు వెల్లడి -ఇటువంటి భారీ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయని తెలిపిన …

Read More »

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) ఆధ్వర్యంలో స్వామి థియేటర్ కాంపౌండ్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తదుపరి ముస్లిం సోదరులకు అన్నదానం చేస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసీర్. ఈ కార్యక్రమంలో APIDC చైర్మన్ డేగల ప్రభాకర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, …

Read More »

త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి… : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని ప్రజలకు కృష్ణా నది నుండి నీటిని శుద్ధి చేసి మున్సిపల్ కుళాయిల ద్వారా నిత్యం సరఫరా చేయడం జరుగుతోందని, త్రాగు నీటి సరఫరా సమయంలో వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు క్షేత్ర స్థాయిలో ప్రతి రోజు 10 శ్యాంపిల్స్ తీసి, రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల త్రాగునీటి సరఫరాపై జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పై …

Read More »

సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ కోవెలమూడి రవీంద్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రితో సమావేశం అయిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. గురువారం నగర మేయర్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నగర అభివృద్ధికి సంబందిచి పలు అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని కాకుమానువారి తోటలోని వెల్ఫేర్ స్థలానికి సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించి, నగరంలోని సదరు భూమిని ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించిన …

Read More »

మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలని, చెల్లించని బోర్డ్ లను తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా డివైస్ డిస్ల్పే ఫీజులు బకాయిలు రూ.7 కోట్లకు పైగా ఉండడంపై ఆగ్రహం కమిషనర్ …

Read More »

మేజర్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ చేయాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నమేజర్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ చేయాలని, పన్నువసూళ్లకు ఆర్ఐల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రోజువారీ వసూళ్లు చేయాల్సిన …

Read More »

పాత్ హోల్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని 45 రోజుల్లో పాత్ హోల్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా పాత్ హోల్స్ మరమత్తుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సోమవారం కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన …

Read More »