గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డ్రైన్ పూడికతీత పనులు మంగళవారం నుండే ప్రారంభించాలని, వర్షాకాలనికి ముందే నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడికతీత పూర్తి కావాలని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనందున స్థానికంగా 5 మందితో పర్యవేక్షణ కమిటి పూడికతీత పనులను పరిశీలిన జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో మాన్ సూన్ ప్లాన్ అమలుపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »Tag Archives: guntur
ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు వేగంగా స్పందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు వేగంగా స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం …
Read More »5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లించిన పోలిశెట్టి, బొమ్మిడాల కంపెనీలు, ఐటీసి సంస్థలను అభినందించిన నగర కమిషనర్ మయూర్ అశోక్….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 10 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం పోలిశెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 65 అసెస్మెంట్ లకు సంబందించి రూ.95 లక్షలు, బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 9 అసెస్మెంట్ లకు సంబందించి రూ.37 …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన మునిసిపల్ బదిలీల ఉత్తర్వులలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న చల్లా ఓబులేసు ను కర్నూల్ నగర పాలక సంస్థ కమిషనర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేసిందని, ఈ సందర్భంగా నేడు గుంటూరు నగర పాలక సంస్థలో కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ గారు అదనపు కమిషనర్ …
Read More »రెవెన్యూ వసూళ్ళ లో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ అడ్వాన్సు టాక్స్ రెవెన్యూ వసూళ్ళ లో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని, అందుకు తగిన విధంగా రోజువారి వసూళ్లు జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు రెవిన్యూ వసూళ్ళ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుతగా రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, రెవిన్యూ అధికారుల వారీగా, సచివాలయాల వారీగా అడ్వాన్సు టాక్స్ క్రింద రెవిన్యూ …
Read More »అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం: కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగి ఉన్న యజమానులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో తమ ప్లాట్లను ఈ నెల 23వ తేదీలోపు క్రమబద్ధీకరించుకోవాలని, లేకుంటే గడువు అనంతరం ఆయా లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జనవరి 23 నుండి ఏప్రిల్ 23 వరకు మూడు నెలల పాటు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించిందని, …
Read More »రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో నైట్ శానిటేషన్… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు మరియు వాహనదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు గుంటూరు నగరపాలక సంస్థ వినూత్నంగా ‘నైట్ శానిటేషన్’ (రాత్రి సమయ పారిశుధ్య పనులు) విధానాన్ని అమలులోకి తెచ్చామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సాధారణంగా ఉదయం వేళల్లో ప్రధాన రహదారులపై పారిశుధ్య పనులు చేపట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని గమనించామన్నారు. …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చ ప్రతిజ్ఞ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నీరు ప్రాణకోటికి జీవనాధారమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర –స్వచ్చాంధ్రలో “జలధార- జలహారతి” థీమ్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ అవగాహన ర్యాలీ, నీటి సంరక్షణ చర్యలు పరిశీలన, మొక్కలు నాటి, స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి నెల 3 వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా …
Read More »త్రాగునీటి పైప్ లైన్ లీకు మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే యుద్దప్రాతిపదికన పూర్తీ చేయాలి…
-కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో, బృందావన్ కాలనీ, శంకర్ విలాస్ సెంటర్ లో పంపింగ్ లైన్లపై ఏర్పడిన లీకుల మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే అంటే శనివారం ఉదయంలోపే పూర్తి చేసి, త్రాగునీటి సరఫరాని పునరుద్దరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిని దృష్ట్యా నగరంలో త్రాగునీటి సమస్య కొరత రాకుండా ఉండడానికి …
Read More »
Prajavartha Online Telugu News