-మార్చి 18వ తేదీ లోగా దరఖాస్తులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా వ్యవహరించుటకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ విభాగాలలో అర్హులైన అభ్యర్ధుల నుండి మార్చి 18వ తేదీ లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పారా లీగల్ వాలంటీర్లు …
Read More »Tag Archives: guntur
నంబూరులో కొలాయిలకు రూ.50 లక్షల మంజూరు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామంలో ఇంటింటి కుళాయిలు ఏర్పాటుకు జల జీవన్ మిషన్ క్రింద రూ.50 లక్షలు మంజూరైందని గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. “తాగు నీరు అందితే ఒట్టు” శీర్షికన ఒక దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన వార్తపై ఆయన స్పందిస్తూ గ్రామ జనాభా 16300 ఉందని, గ్రామాన్ని పిడబ్ల్యుఎస్ పథకం కింద కవర్ చేయడం జరిగిందని వివరించారు. దీని మూలం గుంటూరు ఛానల్ కాగా, ఎస్ఎస్ ట్యాంక్ …
Read More »పి.యం.ఎం.ఎస్.వై క్రింద మూడు చక్రాల వాహనాలు పంపిణీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం (పి.యం.ఎం.ఎస్.వై) కింద మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్ తెలిపారు. గుంటూరు పట్టణం ఆనందపేటలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అర్హులైన ముగ్గురు మత్స్యకారులకు 60 శాతం, 40 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మత్సకారులకు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. …
Read More »వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా భారత్ వేదిక గా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం గా మేరా యువ భారత్ నిర్మాణానికి యువత తమ అభిప్రాయాలను జాతీయ యువ పార్లమెంట్ …
Read More »ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో కల్పించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో కల్పించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర , శాసనసభ్యులు మహమ్మద్ …
Read More »9 మందికి కారుణ్య నియామకాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కారుణ్య నియామకాల క్రింద 9 మందికి నియామక పత్రాలు అండ జేశారు. 1. ఆర్. వెంకట సుబ్బారావు, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ సెకండరి హెల్త్ డిపార్ట్మెంట్ 2. ఎం. శ్యామ్ కుమార్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3. ఎం. సంజయ్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 4. వి.షారోన్ బాబు, జూనియర్ ఆఫీస్ …
Read More »పీజీ ఆర్ఎస్ అర్జీలు సక్రమంగా పరిష్కారం లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పీజీ ఆర్ఎస్ అర్జీలు సక్రమంగా పరిష్కారం లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు గంగరాజు, లక్ష్మీ కుమారి ప్రజల …
Read More »మానవీయ స్పందనే నిజమైన ప్రజాసేవ!
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్కు వచ్చిన గోరంట్ల అనే వికలాంగుడి సమస్యను సావధానంగా విని, పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రత్యేక చొరవ చూపాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ అధికారులును ఆదేశించారు.
Read More »సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా, మంగళవారం (హోళీ) శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని, బకాయిదార్లు పన్నుకు సంబదించి ఏమైనా సందేహాలు ఉంటే ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండే జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేస్తే పూర్తి వివరాలు …
Read More »పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంకు జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి అర్జీలు తీసుకొని మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న …
Read More »
Prajavartha Online Telugu News