గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా. టి సేవా కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతనగండ్ల వాసు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వైవీ సుబ్బారావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కే కే గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎన్ ఓంకార్, జనసేన పార్టీ ప్రతినిధి సీహెచ్ త్రినాధ్ పాల్గొన్నారు. ఈ …
Read More »Tag Archives: guntur
ఇ.వి.యం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ ఆవరణలోని ఇ.వి.యం గోడౌన్ ను నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్ కు వేసిన తాళాల సీళ్ళు , సీసీ కెమెరాల డిసిప్లే , ప్రాంగణంను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇ.వి.యం గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణా …
Read More »27న డి.ఆర్.డి.ఏ సీడాప్ జాబ్ మేళా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ కల్పన మరియు వ్యవస్థాపకభివృద్ధి సంస్థ (SEEDAP) అధ్యర్యంలో ఈ నెల 27వ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని డి.ఆర్.డి.ఏ పథక సంచాలకులు వి.విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేఫ్ కాఫీ డే సంస్థలో టీం మెంటెర్ మరియు 150 ఉద్యోగాలు ఉన్నాయని, ఇంటర్, డిగ్రీ చదివి, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు. వేతనం …
Read More »మార్చి 9 నుండి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
-ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు -నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు మంచి అవకాశం అన్నారు. ఎంతో మంది ఉద్యోగాలకు వస్తున్నారని అటువంటి …
Read More »జనాభా లెక్కల నమోదు పక్కాగా చేయాలి
-మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనాభా లెక్కల నమోదు పక్కాగా చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జనాభా లెక్కల సేకరణ – 2027 – ఇళ్ల జాబితా తయారీ, కుటుంబ జనాభా గణన అంశంపై జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి అధికారుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయుటకు …
Read More »ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుప్రక్కల …
Read More »నిర్దేశిత ప్లాన్ మేరకే నిర్మాణాలు జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ నుండి పొందిన నిర్దేశిత ప్లాన్ మేరకే నిర్మాణాలు జరగాలని, ప్లాన్ లేకుండా లేదా ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం శ్యామల నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన భవనాలను పరిశీలించి, ఇన్నర్ రింగ్ రోడ్ లో ఒక భవనం ప్లాన్ కి భిన్నంగా సెల్లార్ లో అదనపు రూమ్ …
Read More »వీధి కుక్కలకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ డ్రైవ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కలకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ (ఏఆర్వీ) డ్రైవ్ చేపట్టామని, ఏబీసి సెంటర్ అందుబాటులోకి వచ్చే లోపు వీలైనన్ని కుక్కలకు చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిఎంసి వెటర్నరీ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో నల్లచెరువు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో 18 వీధి కుక్కలను పట్టుకొని ఏఆర్వీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వార్డ్ ల వారీగా వీధి …
Read More »ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆయా అర్జీలను విభాగాదిపతే నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు …
Read More »యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ కోసం సెంటర్ నిర్మాణపనులను వేగంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్ ( ఏబీసి), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ కోసం సెంటర్ నిర్మాణపనులను వేగంగా చేపట్టాలని, ఇప్పటికే ఏజన్సీకి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చినందున పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం పొన్నూరు రోడ్ లో నిర్మాణంలోని ఏబీసి సెంటర్, సుద్దపల్లి డొంకలోని ఎస్టీపీ సెంటర్లను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News