గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సత్యసాయి స్పిరిట్యువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో పోస్టల్ డిపార్ట్మెంట్ కార్యక్రమానికి హాజరవనున్నారని, సదరు పర్యటన మార్గంలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుధ్య పనులు పిన్ పాయింట్ గా చేపట్టాలని, ప్రదానంగా జాతీయ రహదారి వెంబడి వ్యర్ధాలను శుభ్రం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఏటుకూరు రోడ్ లోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన …
Read More »Tag Archives: guntur
స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో “జీరో లిట్టర్ గవర్నెన్స్” థీమ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే వ్యర్ధాల సమర్ధ నిర్వహణకు క్లస్టర్, హోమ్ కంపోస్ట్ తయారీని ప్రోత్సహిస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో “జీరో లిట్టర్ గవర్నెన్స్” థీమ్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి స్థానిక ఉద్యోగ నగర్ సచివాలయంలో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ ప్రారంభం, హోమ్ కంపోస్ట్ …
Read More »ఆహార సరఫరాని కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల ద్వారా జరుగుతున్న ఆహార సరఫరాని కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేయాలని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే ట్రస్ట్ దృష్టికి తీసుకురావాలని ఏపి అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ సిఈఓ వంశీధర్ పోతుల కోరారు. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల నిర్వహణపై ఏర్పాటు చేసిన కమిటీలతో శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్ట్ సిఈఓ పాల్గొన్నారు. ఈ …
Read More »ఈ నెల 22న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సత్యసాయి స్పిరిట్యువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో పోస్టల్ డిపార్ట్మెంట్ కార్యక్రమానికి హాజరు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సత్యసాయి స్పిరిట్యువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో పోస్టల్ డిపార్ట్మెంట్ కార్యక్రమానికి హాజరవనున్నారని, సదరు పర్యటన మార్గంలో జిఎంసి నుండి చేపట్టాల్సిన రోడ్లపై గోతులు ఉండకుండా ప్యాచ్ వర్క్స్, డ్రైన్ల శుభ్రం, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఏటుకూరు రోడ్ లోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి సత్యసాయి స్పిరిట్యువల్ …
Read More »పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పేరుకుపోయిన ఈ-వ్యర్థాలను (E-waste) బాధ్యతాయుతంగా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పేరుకుపోయిన ఈ-వ్యర్థాలను (E-waste) బాధ్యతాయుతంగా విడిగా అందజేయాలని, శుక్రవారం ఈ-వ్యర్థాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ-వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపడం వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని, అందుకే నగరపాలక సంస్థ వీటిని శాస్త్రీయంగా, పర్యావరణహితంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రజల సౌకర్యార్థం నగరంలోని …
Read More »నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు, వ్యర్థాల పునర్వినియోగం దిశగా గుంటూరు నగరపాలక సంస్థ వేగంగా అడుగులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు, వ్యర్థాల పునర్వినియోగం దిశగా గుంటూరు నగరపాలక సంస్థ వేగంగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగా తడి వ్యర్ధాలతో విండ్రో కంపోస్ట్ యూనిట్, నిర్మాణ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం సి&డి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే బయో గ్యాస్ ప్లాంట్లను శాశ్వత ప్రాతిపదికగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్ సమీపంలో ఆయా ప్లాంట్స్ …
Read More »పన్ను వసూళ్లపై రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నపన్నువసూళ్లల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని, పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారికి ట్యాప్ డిస్కనెక్షన్, ఆస్తులు సీజ్ కు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో పన్ను వసూళ్లపై రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను వసూళ్లలో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం …
Read More »ఎస్ఈ, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎస్ఈ, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత కాంట్రాక్టర్ల సమస్యలు వారిని అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ త్వరలో సమస్యల పరిష్కారానికి మెరుగైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో వార్డ్ …
Read More »జనన, మరణాలు జరిగిన 21 రోజులలోపు ఉచితంగా నమోదు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనన, మరణాలు జరిగిన 21 రోజులలోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, 21 రోజుల అనంతరం నిర్దేశిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, జనన, మరణ నమోదులపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జిఓఎంఎస్ 28 ద్వారా నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనన, మరణాలు 21 రోజులలోపు నమోదు చేసుకోకుంటే రూ.25 అపరాధ రుసుంతో 30 రోజులలోపు చేసుకోవచ్చన్నారు. సంవత్సరంలోపు నమోదు చేసుకోవాలంటే …
Read More »ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మసీదుల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా గుంటూరు నగరంలోని మసీదుల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని మసీదులు, ఈద్గాల పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని, రంజాన్ నెలలో వ్యర్థాల సేకరణ …
Read More »
Prajavartha Online Telugu News