గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అభినందించారు. కర్నూల్ లో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ లోను, హరిద్వార్ లో జనవరి 17 నుంచి 21 వరకు ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన తుపాకుల నాగజ్యోతి, కె. సత్య రామరాజు ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభినందించారు. మరిన్ని పతకాలు …
Read More »Tag Archives: guntur
‘ఉగాది’ గృహ లక్ష్యాలు పూర్తి చేయాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది నాటికి నిర్దేశిత గృహ లక్ష్యాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనులపై కలెక్టర్ కార్యాలయం నుండి మంగళవారం మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి.ఓలతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ ఉగాది నాటికి జిల్లాలో 22,952 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా ఉందన్నారు. దీనిని పూర్తి చేయుటకు మున్సిపల్ కమిషనర్ లు, మండల ప్రత్యేక అధికారులు, …
Read More »వేసవి నీటి ఎద్దడి ఎక్కడా తలెత్తరాదు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్కడా వేసవి నీటి ఎద్దడి తలెత్తరాదని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ వేసవి నీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వారీగా నిధుల లభ్యత నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గత ఏడాది అంతకంటే ముందు సంవత్సరాలలో …
Read More »ప్రారంభమైన ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల పురుష అభ్యర్థులకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ -అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ 8,598 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం అయింది. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సోమవారం అర్ధరాత్రి ఆర్మీ రిక్రూటింగ్ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిబ్రవరి 27వ తేదీ వరకు జరుగుతుంది. నాగార్జున …
Read More »ఆర్వోబీ నిర్మాణ పనులు నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి చేయాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి అయ్యేలా నిర్మాణ కాంట్రాక్ట్ ఏజెన్సీ ని సమన్వయం చేసుకుంటూ ఆర్ అండ్ బి, నగరపాల సంస్థ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణ పనులను, ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డు ను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ …
Read More »పీజీఆర్ఎస్ కు 217 అర్జీలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ( పీజీ ఆర్ఎస్) రెవెన్యూ, నాన్ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు 217 అర్జీలను అందించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ సీఈవో వి జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు అందించారు. …
Read More »నేటి నుండి ప్రారంభం కానున్న ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల పురుష అభ్యర్థులకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిబ్రవరి 27వ తేదీ వరకు జరుగుతుంది. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న 4 వందల మీటర్ల సింథటిక్ ట్రాక్ సిద్ధం చేశారు. ఎంపిక ప్రక్రియ రాత్రి సమయంలోనే చేపట్టనున్నందున ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. శారీరక …
Read More »శాప్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు స్థాయి (Grassroot level) నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) ఆధ్వర్యంలో ‘శాప్ లీగ్’ తో నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ లీగ్ ఫిబ్రవరి రెండో వారం …
Read More »17వ తేదీన నామినేషన్ల జాబితా ప్రదర్శన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు శనివారం నుండి సోమవారం వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగిందని, సెక్రటరీకి 8, ట్రెజరర్ 5, వైస్ ప్రెసిడెంట్ 5, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ కి 18, జాయింట్ సెక్రటరీకి 7 నామినేషన్లు దాఖలు అయ్యాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ మరియు ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ …
Read More »అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల వేగవంతంకు ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో ఉండాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఏఈల వారీగా ప్రతి వార్డ్ పరిధిలో జరుగుతున్న, పెండింగ్ లో ఉన్నఅభివృద్ధి పనులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News