-టెక్నాలజీ ఎంత పెరిగినా గ్రామీణ డాక్ సేవక్ల స్థానం భర్తీ కాదు -ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇచ్చి వారికి మరింత సదుపాయం కల్పించాలి -డబుల్ ఇంజన్ సర్కార్ తోనే దేశంలో డబుల్ స్పీడ్తో అభివృద్ధి -గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థగా డాక్ సేవక్ లు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పెరిగినా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చినా డాక్ సేవక్ ల …
Read More »Tag Archives: guntur
ఫిబ్రవరి 22న గుంటూరులో భారీ ‘గ్రామీణ డాక్ సేవక్ (GDS) సమ్మేళనం’
-ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ తపాలా శాఖలో అంతర్భాగమై, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) ల అంకితభావాన్ని గుర్తిస్తూ, వారినిసన్మానించాలని కేంద్ర సమాచార మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ సంకల్పించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్, ఫిబ్రవరి 22, 2026 న , గుంటూరులో భారీ ‘GDS సమ్మేళనం’ నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సేవలను …
Read More »జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రబి – 2025 – 26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశంను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా రూ. 5,875/- ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 13 మండలాల్లో సుమారు …
Read More »జిల్లా జైలును సందర్శించిన జిల్లా కమిటీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ చైర్మన్ బి. సాయి కల్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా లతో కూడిన జిల్లా కమిటీ శనివారం జిల్లా జైలును సందర్శించింది. పురుషులు, మహిళల వార్డులను పరిశీలించారు. జైలులో ఉన్న ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. భోజన వసతుల నాణ్యత వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కుల వివక్షలు వంటి సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసారు. …
Read More »సర్వసభ్య సమావేశం వాయిదా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ 2025-26 సంవత్సర సవరణ బడ్జెట్ మరియు 2026-27 సంవత్సరపు అంచనా బడ్జెట్ ఆమోదం కోసం శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రీస్టీనా అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, శాసన సభ్యులు డా. బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద …
Read More »రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలి
-అమ్మకపు, కొనుగోలు దారులకు సి.ఇ.ఓ రామారావు సూచన గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం లేనిదే భారత దేశం ముందుకు సాగదు. అందుకే రైతు సంక్షేమంగా ఉంటే మానవాళి అందరూ క్షేమంగా ఉంటారని రైతు సాధికార సంస్థ కార్యనిర్వహణ అధికారి రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏ.పీ.సీఎన్ఎఫ్) కార్యక్రమంలో భాగంగా రైతు సాధికార సంస్థ (RySS) ఆధ్వర్యంలో గుంటూరులో ‘కొనుగోలుదారులు మరియు విక్రేతల …
Read More »పేరిచర్ల గృహ లే అవుట్ ను పరిశీలించిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేరిచర్ల గృహ లే అవుట్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం పరిశీలించారు. లే అవుట్ లో మొత్తం 18,090 గృహాలు ఉండగా అందులో అర్బన్ కు చెందిన 9,600 గృహాలు ఉన్నాయి. అతి త్వరగా పూర్తి చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లే అవుట్ లలో అతి పెద్ద లే అవుట్ అని, మంచి లే అవుట్ అని వేలాది లబ్ధిదారులకు ఒకే ప్రదేశంలో నివసించే అవకాశం అన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం …
Read More »ఇంటింటా తడి పొడి చెత్త సేకరణలో కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రమైన పరిసరాలు మన లక్ష్యం, సంకల్పం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పేరిచర్లలో శనివారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. “జీరో లిటర్ గవర్నెన్స్” థీమ్ తో ఈ నెలలో స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటారు. చెత్తను ఊడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా తడి పొడి చెత్త సేకరణ …
Read More »బాలుడిపై వీధి కుక్కల దాడి దురదృష్టకరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లచెరువులో శుక్రవారం రాత్రి వీధి కుక్కల దాడిలో గాయపడిన ఫణీంద్ర రెడ్డికి మెరుగైన వైద్యం అందేలా జిజీహెచ్ వైద్యులతో సమన్వయం చేసుకుంటూ, తన ఆరోగ్యం కుదుట పడే వరకు జిఎంసి సిఎంఓహెచ్, ఎంహెచ్ఓలు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బాలుడిపై వీధి కుక్కల దాటి ఘటన తెలియగానే తక్షణం స్పందించిన కమిషనర్ ప్రజారోగ్య అధికారులు, జిజిహెచ్ సూపరిండెంట్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ …
Read More »సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా, ఆదివారం శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఆస్తి, ఖాళీ స్థల పన్నులు మరియు నీటి …
Read More »
Prajavartha Online Telugu News