గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తూ ఆర్థిక అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన 192 వార్డ్ సచివాలయం వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఎ.పవన్ కుమార్ ను సస్పెండ్ చేశామని నగర కమిషనర్ కె.మయూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పవన్ కుమార్ సచివాలయం పరిధిలో ఆస్తి పన్ను, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, ఎల్ఆర్ఎస్ ఛార్జీల పేరుతో ప్రజల నుండి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి, ఆ సొమ్మును కార్పొరేషన్ ఖాతాలో …
Read More »Tag Archives: guntur
ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన
-12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుష అభ్యర్థులకు -15న తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు -నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక -కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు) -ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన వస్తుందని …
Read More »స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో సాధించిన విజయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ భాద్యత తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ సర్వేక్షణ్ లో ర్యాంక్ కోసం కృషి చేయడం అంటే నగరాన్ని క్లీన్, హెల్తీ నగరంగా తీర్చిదిద్దుకోవడమేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో భాగంగా సాహస్, వాష్ స్వచ్చంద సంస్థలు బుధవారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని డిఆర్ఎం కన్వెన్షన్ హాల్లో ప్రజారోగ్య విభాగ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక …
Read More »నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పారిశుధ్య పనులను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రెయిన్ల లో చెత్త వేస్తె భారీ ఫైన్ తప్పదని, గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటల పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం యాదవ బజార్, అలీ నగర్, మల్లయ్య లింగం నగర్, పాత గుంటూరు మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త …
Read More »పన్నులను సకాలంలో చెల్లించాలి …
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో దీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించని వారి నివాస గృహాలు మరియు వ్యాపార సంస్థలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సుమారు 36 నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్ను బకాయిలపై ఇప్పటికే నోటీసులు, స్లిప్స్ పంపిణీ, మెసేజ్ లు పంపి అవగాహన కల్గించినా కొందరు చెల్లించడంలేదన్నారు. ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్న, వాటర్ మీటర్ …
Read More »52 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 52 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్. శ్రీనివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. మంగళవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ …
Read More »అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏపిఇట్కో డిపిఆర్ ని త్వరగా సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏపిఇట్కో డిపిఆర్ ని త్వరగా సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ (ఏపిఇట్కో) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అందులో …
Read More »గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ర్యాగ్ పికర్స్ కి ఆర్ధికంగా అండగా నిలవడంలో గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అందించే వీడియో రిపోర్ట్ కోసం కేంద్ర బృందం మంగళవారం నగరంలోని బొంగరాలబీడు, బాలాజీ నగర్ ప్రాంతాల్లోని ర్యాగ్ పికర్స్ అనుభవాలు, అభిప్రాయాలని రికార్డ్ చేసిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ర్యాగ్ పికర్స్ ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ …
Read More »ఆస్తి పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో సుదీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై గుంటూరు నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపట్టిందని, పన్ను బకాయి ఉన్న నివాస గృహాలు మరియు వ్యాపార సంస్థలకు సంబంధించి సోమవారం నగరవ్యాప్తంగా రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, సుమారు 70కి పైగా నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సమగ్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల …
Read More »పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంకు జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి అర్జీలు తీసుకొని మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న …
Read More »
Prajavartha Online Telugu News