Breaking News

Tag Archives: guntur

బాల్య వివాహాలు నివారణే ధ్యేయం కావాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాలు నివారణే ధ్యేయం కావాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. గత నవంబరు 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని …

Read More »

ప్రమాదాలు తగ్గాయి… ఇదే చొరవ కొనసాగించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గత ఏడాది కంటే రహదారి ప్రమాదాలు తగ్గాయని, ఇదే చొరవ కొనసాగాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం రహదారి ప్రమాదాలు తగ్గింపుపై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గత 2024 సంవత్సరంలో 1046 ప్రమాదాలు జరిగాయని, 2025 సంవత్సరంలో 910 జరిగాయని …

Read More »

స్వర్ణాంధ్ర క్యాలెండర్లను ఆవిష్కరించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార  ప్రజాసంబంధాల (I&PR) శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “స్వర్ణాంధ్ర@2047” క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం పేదరిక నిర్మూలన, ఉపాధి ఉద్యోగ కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, వ్యవసాయంలో సాంకేతికత, ప్రపంచ స్థాయి రవాణా, స్వచ్ఛ ఆంధ్ర 10 సూత్రాలతో విజన్ డాక్యుమెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని కలెక్టర్ …

Read More »

గ్యాస్ కొరత లేదు… ఆందోళన అవసరం లేదు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గుంటూరు జిల్లాలో ఎల్.పి.జీ గ్యాస్ పంపిణీ విషయంలో వస్తున్న వార్తలపై వాస్తవాలను పరిశీలించుటకు మంగళవారం జాయింట్ కలెక్టర్ క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించారు. గుంటూరు బస్టాండ్ దగ్గరలో ఉన్న ఏపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీను తనిఖీ చేశారు. ఏజెన్సీలో ఎన్ని కనెక్షన్లు ఉన్నవి, ఎన్ని బుకింగ్ లు చేసి ఉన్నవి, ఎన్ని …

Read More »

ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించేందుకు సహకారం అందించిన రాష్ట్ర జిల్లా యంత్రాంగానికి హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. మంగళవారం జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల …

Read More »

19న ఉగాది వేడుకలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర పండుగగా ఉగాది వేడుకలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు బ్రాడీపేటలో రెవెన్యూ కళ్యాణ మండపంలో 19వ తేదీ ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు హాజరవుతారని చెప్పారు. తెలుగుదనం ఉట్టిపడే విధంగా వేడుకలను ఘనంగా నిర్వహించుటకు అవసరమైన …

Read More »

వీధి కుక్కల వలన ఎదురయ్యే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కల వలన ఎదురయ్యే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వీధి కుక్కల దాడులపై ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా నల్లచెరువు వంటి సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ‘స్నేహ ఏజెన్సీ’కి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసి) పనుల నిమిత్తం వర్క్ ఆర్డర్ …

Read More »

ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి, ఖాళీ స్థల పన్నుల బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.58 (తేదీ:16-03-2026) జారీ చేసిందని, గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను …

Read More »

గుంటూరు నగర సమగ్రాభివ్రుద్దె లక్ష్యం…

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్రాభివ్రుద్దె లక్ష్యంగా రూ. 1700 వందల కోట్ల అంచనాలతో గుంటూరు నగర పాలక సంస్థ బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించడమైనదని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పాలక వర్గం చివరి కౌన్సిల్, బడ్జెట్ సమవేశాలు మేయర్ అధ్యక్షతన జరిగాయి. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఈ మధ్య కాలంలో మరణించిన …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్న కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మార్చి 18వ తేది గుంటూరు పట్టణ పర్యటన ప్రతిపాదన ఉందని, సదరు పర్యటన మార్గాలను సోమవారం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి జిఎంసి నుండి చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్నర్ రింగ్ శ్రీ కన్వెన్షన్, జెకెసి రోడ్, పట్టాభిపురం మెయిన్ రోడ్, కలెక్టరేట్ రోడ్, మార్కెట్, బస్టాండ్, పొన్నూరు రోడ్ లను పరిశీలించారు. ఆయా ప్రాంతాలో రోడ్లపైన ఆక్రమణలు తొలగింపు, రోడ్ల పై గోతులు సరి చేయడం, ప్రత్యేక …

Read More »