గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏక మొత్తంగా చెల్లించే ఆస్తిపన్నుపై ఉన్న వడ్డీకి 50 శాతం రాయితీకి ఈ నెలాఖరు వరకే గడువు ఉందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు పన్ను వసూళ్లు వేగవంతంలో భాగంగా డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పన్ను బకాయిల చెల్లింపుపై బకాయిదారుల నుండి మంచి స్పందన ఉందని, …
Read More »Tag Archives: guntur
అభివృద్ధి పనుల పై విభాగాదిపతులతో సమీక్షా సమావేశం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాభివ్రుద్దికి అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివ్రుద్ది శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన ఛాంబర్ లో గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల పై రాష్ట్ర పురపాలన సంచాలకులు సంపత్ కుమార్, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్, యం.యల్.ఏ లు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి, …
Read More »అధికారులతో ఎస్ఐఆర్ మ్యాపింగ్ పై సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 2 వారాల్లో పూర్తీ చేయాలని, సూపర్వైజరీ అధికారులు క్షేత్ర స్థాయిలో మ్యాపింగ్ ఖచ్చితత్వంతో వేగంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులతో ఎస్ఐఆర్ మ్యాపింగ్ పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత, …
Read More »టిడ్కో గృహ సముదాయాల్లో సమగ్ర మౌలిక వసతుల కల్పన చేసి, నివేదిక ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో గృహ సముదాయాల్లో సమగ్ర మౌలిక వసతుల కల్పన చేసి, నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ టిడ్కో ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం వెంగళాయపాలెంలోని టిడ్కో గృహ సముదాయాలు, గోశాల తదితర ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్న టిడ్కో గృహసముదాయాలను త్వరలో లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సదరు గృహసముదాయానికి ట్రీట్మెంట్ చేసిన …
Read More »వడ్డీ లేకుండా పన్ను చెల్లించడానికి 8 రోజులే గడువు….
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : వడ్డీ లేకుండా పన్ను చెల్లించడానికి 8 రోజులే గడువు….కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు నగరపాలక సంస్థకు వడ్డీ లేకుండా పన్ను బకాయిలు చెల్లించడానికి ఈ నెలాఖరువరకే గడువు ఉందని, ఆస్తి, ఖాళీ స్థల, నీటి చార్జీలు కలిపి సోమవారం ఒక్కరోజే రూ.2.45 కోట్లు పన్నుచెల్లించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు పన్ను వసూళ్లు వేగవంతంలో భాగంగా డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ సర్జరీలు వేగంగా చేయాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ సర్జరీలు వేగంగా చేయాలి…కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ సర్జరీలు (ఏబీసి) వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, రోజువారీ నివేదిక తమకు అందించాలని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ప్రజారోగ్య అధికారులు, ఏబీసి ఏజన్సీ ప్రతినిధులతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చేయాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చేయాలని, చేయాలేని వాటిని పూర్తీ వివరాలతో ఎండార్స్ మెంట్ ఇవ్వాలని, పరిష్కారం చేయకుండా చేసినట్లు అర్జీ క్లోజ్ చేస్తే షోకాజ్ నోటీసులు జారీ చేసి, చార్జెస్ ఫ్రేం చేస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి, ఉద్యోగ, …
Read More »పారిశుధ్య పనుల్లో లోపాలు సహించేది లేదు: నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టీకరణ
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేదని, ఎక్కడైనా సిబ్బంది, అధికారులు, సచివాలయ సెక్రెటరీలు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం ఓల్డ్ క్లబ్ రోడ్, బస్టాండ్ మెయిన్ రోడ్, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో …
Read More »పి.జి.ఆర్.ఎస్ అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు
-మీకోసం వెబ్ సైట్ లో అర్జీలు సమర్పించవచ్చు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో సమర్పించిన ఆర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. “మీకోసం” వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు. పి.జి.ఆర్.ఎస్ తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిఎంసి ఉద్యోగులు కూడా …
Read More »
Prajavartha Online Telugu News