-నగరంలో అతిపెద్ద ఫ్రిజమ్ అత్యాథునిక ల్యాబరేటరీ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మేకతోటి సుచరిత -గుంటూరు నగరం ఆతిథ్యం మరువలేను- మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్షా మంగ్లాని -ఇంటి వద్దకే సేవలు… సేవాభావంతో కొన్ని సేవలు ఉచితం -ల్యాబ్ డైరెక్టర్లు డాక్టర్ అనీల్రెడ్డి, డాక్టర్ మనీష్ వెల్లడి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అతిపెద్ద ఫ్రిజమ్ అత్యాధునిక ల్యాబరేటరీని ఏర్పాటు చేసి, నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావడం ముదావహమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన …
Read More »Tag Archives: guntur
యువత ఐక్యత తో నడిస్తే భారతదేశం అభివృద్ధి సాధ్యం…
-బి.జె ప్రసన్న, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యములో ప్రధాన మంత్రి ప్రారంబించిన ఆజాది క అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు సందర్భముగా క్లీన్ ఇండియా ముగింపు మరియు సర్దార్ పటేల్ జయంతోత్సవాల కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు కార్యాలయములో గుంటూరు లో నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర …
Read More »వడ్డెర్లని ఎస్టీ/ఎస్సీ లో చేర్చే విధంగా చర్యలు చేపట్టేవిధంగా కృషి చేయాలి… : తమ్మిశెట్టి చక్రవర్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులోని వడ్డెర సంఘం రాష్ట్ర ప్రతినిధుల మహాసభలో ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్, రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రభుత్వం వచ్చినా వడ్డెర్లకి వరిగినది ఏమిలేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎస్టీ, ఎస్సి సంభందించిన విషయములో ప్రధానమంత్రికి రాసిన లేఖలో వడ్డెర్లని ఎందుకు ప్రస్తావించలేదో వడ్డెర్లకి చెప్పాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వడ్డెర్ల కి ఇస్తానన్న ఎమ్మెల్సీ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని …
Read More »ప్రతి సచివాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సచివాలయం పరిశుభ్రంగా ఉంచుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ సచివాలయ కార్యదర్శులతో అన్నారు. బుధవారం కమిషనర్ 57, 58, 72 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి అధికారులు, సచివాలయ కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు. తొలుత కమిషనర్ ఆయా సచివాలయ పరిసరాలు, కంప్యూటర్ లు దుమ్ము, ధూళితో నిండి ఉండటం గమనించి సంబందిత సచివాలయ కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేసి స్వయంగా కంప్యూటర్ మీద దుమ్ము తుడిచారు. …
Read More »గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ బుధవారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం జరగనున్న ఆర్మీ రిక్రూటింగ్ ర్యాలీ గ్రౌండ్ లోనీ ఏర్పాట్లను ఆర్మీ అధికారులతో పరిశీలించారు. అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ ఏడు జిల్లాల నుంచి అభ్యర్థులు రోజు సుమారు 2500 అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాల్గొంటారని రిక్రూట్మెంట్ కి సంబంధించి ప్రకాశం గుంటూరు నుంచి 250 మంది పోలీసు సిబ్బందితో తో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని రిక్రూట్మెంట్ సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని …
Read More »
Prajavartha Online Telugu News